ఆదానీ గ్రుప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆరోపణలపై పార్లమెంట్ లో చర్చ జరపాలని విపక్షాలు .. సోమవారం కూడా డిమాండ్ చేశాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు...
Adani Row in Parliament Session: హిండెన్ బర్గ్ నివేదికతో భారీగా కుప్పకూలుతున్న ఆదానీ గ్రూప్ షేర్ల ఎఫెక్ట్ రెండో రోజు పార్లమెంట్ పై పడింది. దీంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంబించాయి. ఆదానీ...
AP High Court: ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన వివాాదాస్పద జీవో నెం.1 పై ఇవేళ హైకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది....
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలపై ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేగింది. రాష్ట్రపతిని కించపరిచేలా వ్యాఖ్యానించినందుకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలంటూ...
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పై సుప్రీం కోర్టులో కోర్టు దిక్కరణ కేసు వాయిదా పడింది. విచారణ ధర్మాసనం నుండి జస్టిస్ లలిత్ తప్పుకున్నారు. మరో...
సుదీర్ఘ విరామం అనంతరం ఈ రోజు ప్రారంభమైన పార్లమెంటు ఉభయ సభలలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాఫెల్ డీల్ పై ఉభయ సభలలోనూ తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్ష సభ్యులు వెల్...