తాను తీసిన మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించిన దర్శకుడు పూరీ జగన్నాథ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన బద్రి చిత్రం తో మొదలైన ఆయన సినీ ప్రస్థానం.....
కరోనా కాటు వేసింది..కరోనా కాలం అంటూ ప్రత్యేకంగా ఒక కాలాన్ని తీసుకువచ్చింది.. మూడు నాలుగు నెలల నుంచి ప్రపంచం అంతా తలకిందులైంది..అనుకున్నవి జరగడం లేదు..ప్రణాళికలు వేసుకున్నవి అమలు కావడం లేదు.. ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యం...
అమరావతి: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇంకా తాము నిర్ణయం తీసుకోలేదని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే 25 జిల్లాలు ఏర్పాటు చేస్తామని వైసీపీ...