విశాఖలో వెతుకులాట..కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు.. !!
సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడంతో ఉత్తరాంధ్రలో వైసీపీ ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటుతున్నాయి. విశాఖకు పరిపాలన రాజధాని వస్తుండటంతో ఆ ప్రాంత వాసులు హర్షతి రేకాలు వ్యక్తం చేస్తున్నారు....