NewsOrbit

Tag : agri gold

రాజ‌కీయాలు

‘గోరంత చేసి కొండంత ప్రచారం!’

sharma somaraju
అమరావతి:  అగ్రిగోల్డ్ బాధితులకు గోరంత చేసి కొండంతగా ప్రభుత్వం చెప్పుకొంటోందని టిడిపి నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  అగ్రిగోల్డ్ బాధితులకు గత టిడిపి ప్రభుత్వం 350 కోట్లు...
న్యూస్

‘హామీలన్నీ నెరవేరుస్తున్నాం’

sharma somaraju
గుంటూరు: పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా మూడు లక్షల 70వేల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో 264 కోట్ల...
టాప్ స్టోరీస్

వాటిపై విచారణలు జరిపించండి

sharma somaraju
అమరావతి: గత టిడిపి ప్రభుత్వంలో పలు అక్రమాలు జరిగాయనీ వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖలు రాశారు. వివిధ అంశాలపై రాసిన ఏడు...
న్యూస్

వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ధర్నా

Siva Prasad
అమరావతి, జనవరి 1 : ఈ నెల మూడవ తేదీన అగ్రిగోల్డు బాధితులకు బాసటగా రాష్ర్టంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలను చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అగ్రిగోల్డు బాధితులకు సత్వరం...