రైతాంగ ఉద్యమం ఉదృతంగా సాగుతున్నది నిజం.. దాదాపు పది రోజులుగా రోడ్డు మీదనే వేలాది రైతులు పడిగాపులు పడుతున్నది నిజం. నెలలకు సరిపడా నిత్యావసర సరుకులతో గొంతెత్తి అరుస్తున్నది నిజం…. ఇవన్నీ కనిపిస్తున్నా...
”రైతు కన్నీరు పెడితే ఎక్కడ మంచి జరగదు” ఈ మాట ప్రతిసారి జనసేనాని పవన్ కళ్యాణ్ ఉపయోగిస్తూ ఉంటారు.. రైతుల సమస్యలు అనగానే స్పందిస్తారు. ప్రస్తుతం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికీ ధైర్యం...