NewsOrbit

Tag : agrigold

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Agrigold : అగ్రిగోల్డ్ డైరెక్టర్‌ ఉదయ్‌ భాస్కర్ గుండెపోటుతో మృతి

sharma somaraju
Agrigold : అగ్రిగోల్డ్ డైరెక్టర్‌లలో ఒకరైన అవ్వా ఉదయ్ భాస్కర్ గుండె పోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఉదయ్ భాస్కర్ గురువారం గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. దీంతో ఆయన...
టాప్ స్టోరీస్

‘స్పీకర్ అయ్యుండీ ఆ బూతులేమిటి సార్’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ హాయ్‌లాండ్‌ ఆస్థులపై కన్నేశారంటూ గురువారం శ్రీకాకుళంలో పరుషంగా వ్యాఖ్యానాలు చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం లోకేష్ నుంచి జవాబు...
రాజ‌కీయాలు

‘గోరంత చేసి కొండంత ప్రచారం!’

sharma somaraju
అమరావతి:  అగ్రిగోల్డ్ బాధితులకు గోరంత చేసి కొండంతగా ప్రభుత్వం చెప్పుకొంటోందని టిడిపి నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  అగ్రిగోల్డ్ బాధితులకు గత టిడిపి ప్రభుత్వం 350 కోట్లు...
న్యూస్

‘హామీలన్నీ నెరవేరుస్తున్నాం’

sharma somaraju
గుంటూరు: పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా మూడు లక్షల 70వేల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో 264 కోట్ల...
టాప్ స్టోరీస్

బాధితులకు తీపి కబురు

sharma somaraju
అమరావతి: సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్‌ బాధితుల చేతికి డబ్బులు అందనున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా ఈ నెల ఎడవ తేదీన గుంటూరులో చెక్కులు పంపిణీ లాంఛనంగా ప్రారంభిస్తారు. పది వేల లోపు...
న్యూస్

హామీల అమలులో మరో ముందడుగు!

Mahesh
  అమరావతి: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీల అమలులో మరో ముందడుగు పడింది. అగ్రిగోల్డ్‌ బాధితులకు ఏపీ ప్రభుత్వం తొలి విడతగా చెల్లింపులు చేయనున్నారు. ఇందు కోసం రూ.264 కోట్లు...
న్యూస్ రాజ‌కీయాలు

దీక్ష చేయాలంటే అధికారంలో ఉండాలా!

sharma somaraju
విజయవాడ, డిసెంబర్ 29: అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పట్ల సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులను అర్ధరాత్రి టెర్రరిస్టుల...
న్యూస్

అగ్రిగోల్డ్ బాధితుల నిరవధిక దీక్ష భగ్నం

sharma somaraju
  విజయవాడ, డిసెంబర్ 29:  రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద నాయకులు చేస్తున్న ఆమరణ దీక్షను శనివారం వేకువ జామున పోలీసులు భగ్నం చేశారు.  అగ్రిగోల్డ్...