అమరావతి: సిద్ధాంతాలకు కట్టుబడిన రాజకీయ పార్టీగా నాయకత్వం చెప్పుకుంటున్న జనసేన నుండి ముఖ్య నాయకులు ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లిపోవడం ఆ పార్టీ వర్గాలకు మింగుడు పడడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తుందని...
అమరావతి, మే 2 : ఎన్నికల ఫలితాలపై అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్షం వైసిపిలు అత్యధిక స్థానాలు గెలుచుకుంటామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన పోటీ వైసిపి, టిడిపి మధ్యనే కొనసాగినప్పటికీ ఉభయ గోదావరి,...
అమరావతి, మార్చి 11: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్ కు పోటీ చేసే తొలి అభ్యర్ధిగా అమలాపురం స్థానానికి డి.ఎం.ఆర్.శేఖర్ పేరును...
విజయవాడ, జనవరి 21: కాకినాడ అర్బన్ బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తన అనుచరులతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆకుల తన...
రాజమండ్రి అర్బన్ బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరటం ఖాయమైంది. బుధవారం రాత్రి ఒక మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తాను పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు....