తండ్రి చేసిన మేలే జగన్కు దీవెన!
కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ నేడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను విమర్శించారు. వైఎస్ఆర్ పదవ వర్థంతి కార్యక్రమాల్లో సోమవారం పాల్లొన్న విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ జగన్ ను కాంగ్రెస్ పార్టీ...