ప్రాంతాల మద్య చిచ్చుపెట్టే పార్టీలు, మీడియా కూలిపోవాలంటూ సీఎం వైఎస్ జగన్ శాపనార్ధాలు
మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ఏన్నో మంచి పనులు చేస్తుంటే అవి ఏమీ ఎల్లో మీడియాలో రావనీ, ఒక వ్యక్తికి అధికారం రావాలని కుతంత్రాలు పన్నుతున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి...