ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ గడువు శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. శుక్రవారం బీజేపీ నేతలతో కలిసి రాజ్ భవన్ వెళ్లిన ఫడ్నవీస్.. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి...
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శుక్రవారం అర్ధరాత్రితో డెడ్ లైన్ ముగుస్తోంది. బీజేపీ శివసేనల మధ్య వివాదం ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో అసలు ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్ర...