Amadalavalasa (Srikakulam): చంద్రబాబు బ్లాక్ క్వాట్ కమాండోస్ ఎందుకు.. కేంద్రాన్ని నిలదీసిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని
Amadalavalasa (Srikakulam): టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు భద్రతగా ఉన్న కమాండోలను చూసి రెచ్చిపోతున్నారనీ, వాళ్లని తీసేస్తే ఆయన పని ఫినిష్ అని...