పర్చూరుకు ఆమంచి.. వెంకటగిరికి నెదురుమల్లి ఇన్ చార్జిలుగా నియమించిన వైసీపీ.. ఆనంపై వేటు
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త గా, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులైయ్యారు. అదే విధంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి సమన్వయకరత్గా నెదురుమల్లి రాంకుమార్ రెడ్డిని పార్టీ నియమించింది....