అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి అమరనాథ్ కీలక వ్యాఖ్యలు
అమరావతి రైతుల పాదయాత్రపై పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అడ్డుకునేందుకు దేవుడు పేరుతో చేస్తున్న దెయ్యాల యాత్రగా మారిందని అన్నారు అమరనాథ్, చంద్రబాబు సృష్టించిన అమరావతి...