AP High Court: రాజధాని కేసులపై ఏపి హైకోర్టు సీజే జస్టిస్ మిశ్రా కీలక వ్యాఖ్యలు..! ఏమన్నారంటే..?
AP High Court: ఏపి హైకోర్టులో రాజధాని కేసుల రోజువారీ విచారణ ప్రారంభమైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణను మొదలు పెట్టింది. ఈ సందర్భంగా సీజే...