Amaravathi Farmers: అమరావతి ప్రాంత రైతులు కీలక నిర్ణయం – సీఆర్డీఏ, ఏపి రెరాలకు నోటీసులు
Amaravathi Farmers: అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలకు పైగా భూములను రైతులు ప్రభుత్వానికి అప్పగించిన సంగతి తెలిసిందే. భూములను ఇచ్చిన సమయంలో ఏపీ సీఆర్డీఏతో రైతులు ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుత్వం...