AP BJP: ఏపి బీజేపీ అధ్యక్షుడు సోముకు షాక్..! పార్టీ కేంద్ర అధిష్టానం ఏమి చేసింది అంటే..?
AP BJP: ఏపి బీజేపీలో ఇకపై ఏకపక్ష నిర్ణయాలకు స్వస్తి చెప్పాలన్న నిర్ణయంతో కేంద్ర అధిష్టానం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ ముఖ్యనేతలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటున్నారనీ,...