టాప్ స్టోరీస్కొనసాగుతున్న రాజధాని నిరసనలుsharma somarajuJanuary 23, 2020January 23, 2020 by sharma somarajuJanuary 23, 2020January 23, 2020(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 37వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, కృష్ణాయపాలెం రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోది...