CM YS Jagan: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏ పరిధిలో 50వేలకుపైగా ఇళ్ల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ సోమవారం శంకుస్థాపన చేశారు. సీఆర్డీఏ పరిధిలో 1402 ఎకరాలు, 25...
రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారం ముందుకు సాగడం లేదు. ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అందరికీ తెలుసు. అయినప్పటికీ ఈ ఇళ్ల పట్టాల...