NewsOrbit

Tag : amaravathi

న్యూస్ రాజ‌కీయాలు వీడియోలు

రాజధానిలోనే జగన్ మకాం

sharma somaraju
వైసిపి అధినేత, ఎపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి తన మకాం పూర్తిగా  ఆంధ్రపదేశ్‌కు ‌మారేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతికి సమీపంలోని  తాడేపల్లిలో  ఒకే అవరణలో కార్యాలయం, నివాసం ఉండేలా...
న్యూస్ రాజ‌కీయాలు

21న ఎపి కేబినేట్

Siva Prasad
అమరావతి, జనవరి 19: ఎపి కేబినెట్ సమావేశం ఈ నెల 21న నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 21న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగే మంత్రి...
న్యూస్

ఓటర్ల జాబితాపై సందేహాలు ఉన్నాయా

sharma somaraju
అమరావతి, జనవరి 18: ఓటర్ల జాబితాపై ఎలాంటి సందేహాలు ఉన్నా తెలియజేయాలని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వివిధ రాజకీయ పార్టీల నేతలను కోరారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఆయన శుక్రవారం అఖిలపక్ష సమావేశం...
న్యూస్ రాజ‌కీయాలు

30నుండి ఎపి అసెంబ్లీ సమావేశాలు

sharma somaraju
అమరావతి జనవరి 17: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈనెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి ఏడవ తేది వరకు జరుగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి...
న్యూస్

ఎక్స్ఎల్‌ఆర్‌ఐ’కు సిఎం శంఖుస్థాపన

sharma somaraju
అమరావతి, జనవరి 17: అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. ఎక్స్ఎల్‌ఆర్‌ఐ బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థకు ప్రభుత్వం తుళ్లూరు మండలం ఐనవోలులో 50 ఎకరాలను కేటాయించింది. ఈ విద్యాసంస్థకు...
న్యూస్

కోడికత్తి నిందితుడు ఎక్కడ?

sharma somaraju
అమరావతి, జనవరి 12: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి కేసులో కొత్త మలుపు. నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఎ అధికారులు విచారణ నిమిత్తం ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియజెప్పాలంటూ ఆతని తరపు న్యాయవాది సెషన్స్ కోర్టులో...
న్యూస్ రాజ‌కీయాలు

ఎన్ఐఎ ఉత్తర్వులు వెనక్కు తీసుకోండి

sharma somaraju
అమరావతి. జనవరి 12: ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌పై జరిగిన దాడి కేసును ఎన్ఐఎకు అప్పగించడం ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం. ఎన్ఐఎకు అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి అని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి...
న్యూస్

ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి గంటా

sharma somaraju
అమరావతి, జనవరి 22: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. అన్ని సెట్‌లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు మంత్రి శనివారం మీడియాకు చెప్పారు. యూనివర్శిటీల వారిగా మొత్తం ఏడు సెట్‌ల...
న్యూస్ రాజ‌కీయాలు

కృష్ణానదిపై ఐకానిక్ వంతెనకు చంద్రబాబు శంఖుస్థాపన

sharma somaraju
అమరావతి, జనవరి 12: కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. 1387 కోట్ల రూపాయలతో 3.2 కిలో మీటర్ల పొడవున కృష్ణానదిపై ఇబ్రహీంపట్నం – ఉద్దండరాయపాలెంలను కలుపుతూ ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి వెల్‌కం గ్యాలరీకి శంకుస్థాపన

sharma somaraju
అమరావతి, జనవరి 10: రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని  ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పరిధిలో లింగాయపాలెం వద్ద ఏర్పాటు చేస్తున్న వెల్‌కం గ్యాలరీకి సింగపూర్ మంత్రి ఈశ్వరన్...
న్యూస్

మరింత ఉత్సాహంగా అధికారులు పని చేయాలి – సిఎస్

sharma somaraju
అమరావతి, జనవరి 8: జన్మభూమి కార్యక్రమాల పట్ల ప్రజల్లో అద్భుత స్పందన ఉంది, మరింత ఉత్సాహంగా అధికారులు పని చేయాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర  పునీఠ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు...
న్యూస్

అమరావతిలో ఉద్యోగులకు ఇళ్లు

sharma somaraju
అమరావతి, జనవరి 5: రాష్ట్ర ప్రగతి రధ చక్రాలు ప్రజలు, ఉద్యోగులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం జన్మభూమి కార్యక్రమాలపై కలెక్టర్‌లతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేది ప్రజలు, ఉద్యోగులేనన్నారు. హైదరాబాదులో 30-40...
న్యూస్ రాజ‌కీయాలు

వెళ్లవయ్యా ! బాబూ

sharma somaraju
అమరావతి, జనవరి 5:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు  విదేశీ పర్యటనపై కేంద్రం విధించిన ఆంక్షలను సడలించింది. ఈ నెల 20 నుండి 26వ తేదీ వరకూ దావోస్‌ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ...
న్యూస్

వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్ఐఏకి బదలాయింపు

sharma somaraju
అమరావతి, జనవరి 4: విశాఖపట్నం ఎయిర్ పోర్టు లాంజ్‌లో  ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు ఎన్‍‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ)కి బదలాయించారు.  ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు...
న్యూస్ రాజ‌కీయాలు

ఢీల్లీలో సీపీఐ ధర్నా

sarath
ఢీల్లీ,జనవరి 2: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  బుధవారం మీడియాతో మాట్లాడుతూ కొద్దిమంది రైతులే రుణాలు తీసుకుంటున్నారని మోదీ ఆనటం భాధాకరమన్నారు. దేశంలోని రైతులు అందరూ రుణాలు తీసుకుంటున్నారన్నారు. రుణమాఫి చేయకుండా ఉండటానికే మోదీ...
న్యూస్

“సాయం”పైనే తొలి సంతకం

sharma somaraju
అమరావతి, జనవరి 1: నూతన సంవత్సరం తొలి రోజు మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం సీఎంఆర్‌ఏఫ్ ఫైల్‌పై చేశారు. “సమాచార శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం” వైద్య చికిత్సల సాయం...
టాప్ స్టోరీస్ న్యూస్

ప్రారంభమైన హైకోర్టు తరలింపు

sharma somaraju
హైదరాబాదు, డిసెంబర్ 31: హైకోర్టు సిబ్బంది ఆంధ్రప్రదేశ్ దారి పట్టారు. జనవరి ఒకటవ తేదీన విజయవాడలో ఎపి హైకోర్టు ప్రారంభం కానున్నది. నోటిఫికేషన్ తర్వాత తరలివెళ్లేందుకు నాలుగే రోజుల వ్యవధి ఉండడంతో తాత్కాలిక జాబితా...
న్యూస్

రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్ధులు మృతి

sarath
గుంటూరు, డిసెంబర్ 31 : మితిమీరిన వేగం నలుగురు విద్యార్థుల ప్రాణాలు తీసింది. జాతీయ రహదారిపై గుంటూరు, లాలుపురం దగ్గర సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూర్ ఆర్.వి.ఆర్ ఇంఏజినీరింగ్ కాలేజికి చెందిన...
న్యూస్ రాజ‌కీయాలు

నీరు ప్రగతిపై సీఎం సమీక్ష

sarath
అమరావతి, డిసెంబర్ 31: నీరు-ప్రగతి పురోగతిపై సీఎం చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి 2018లో అద్భుతంగా పనిచేశామని తెలిపారు. అన్ని శాఖలు పురోగతి సాధించాయన్నారు. ప్రతి ఒక్కరికి మైరుగైన సదుపాయాలు కల్పించి, ఇబ్బందులను తొలగించామన్నారు....
న్యూస్

ఎనిమిదో శ్వేతపత్రం విడుదల

sarath
అమరావతి, డిసెంబర్ 30 : గత నాలుగున్నర ఏళ్ల ప్రభుత్వ పాలనపై శాఖల వారీగా వరసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం గ్రామీణ, పట్టణ మౌలిక వసతులపై  ఎనిమిదో...
టాప్ స్టోరీస్ న్యూస్

రివ్యూ సమావేశాలపై విమర్శకు సీఎం సమర్ధన

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 29 : సమావేశాల పేరుతో ముఖ్యమంత్రి అధికారుల సమయాన్ని వృధా చేస్తున్నారనీ, వీటికి అంతూపొంతూ ఉండడం లేదనీ ఇటీవల వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆ విమర్శల గురించి నేరుగా...
న్యూస్

ఆరవ శ్వేతపత్రం విడుదల

sarath
అమరావతి  డిసెంబర్ 28: మానవవనరుల అభివృద్ధిపై సిఎం చంద్రబాబు శుక్రవారం ఆరవ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఎం  మాట్లాడుతూ మానవవనరుల విలువను తెలియజేసి అందుకు తగిన ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. మానవవనరులు...
న్యూస్

వెంటనే ఎలా వెళ్ళాలి?

sarath
  ఉమ్మడి హై కోర్టు విభనకు వ్యతిరేకంగా ఆంధ్ర, రాయలసీమ లాయర్లు గురువారం హైకోర్టులో ఆందోళన చేశారు. ఆంధ్రలో హైకోర్టు ఏర్పాటు పూర్తి కాలేదని ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలంటూ ప్రశ్నించారు. అంతేకాక జడ్జిలను బెంచ్...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ గురించి సింగపూర్ మంత్రి ఏమన్నాడో తెలుసా!

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 27: ఆంద్రప్రధేశ్ రాజధాని అమరావతిలో భాగస్వాములం అయ్యాం, అమరావతి అభివృద్ధికి మా సహకారం ఎప్పుడూ ఉంటుందని సింగపూర్ విదేశీ వ్యవహరాల మంత్రి వివిఎన్ బాలకృష్ణన్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా...
న్యూస్

‘వృద్ధి ఫలాలు అందరికీ అందాలి’

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 25: పెద్ద ఎత్తున సంపద సృష్టిస్తేనే పేదరికం నిర్మూలన సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర ప్రగతిపై మూడవ శ్వేతపత్రం  విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో సంక్షేమం కీలకమైనది. బాధల్లో వుండే...
న్యూస్

సుపరిపాలనపై శ్వేతపత్రం

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 24 : వరుస శ్వేతపత్రాలలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు మంగళవారం రెండవ వైట్‌ పేపర్‌ను విడుదల చేశారు. గుడ్ గవర్నెన్స్‌పై రూపొందించిన ఈ శ్వేతపత్రంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. సుపరిపాలన...
న్యూస్

ఎపీలో ప్రారంభమైన డీఏస్సీ పరీక్షలు

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 24: రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్న అత్యంత కీలకమైన డీఎస్సీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. మొత్తం 125 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 7,902...
టాప్ స్టోరీస్

ఎన్నికలకు వేళాయె!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్నిపార్టీల అధినేతలు, నేతలు ఎన్నికల్లో  గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్ళడానికి సిద్దమౌతున్నారు. ఆ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

ఏప్రిల్ 7 నుండి అమరావతిలో ఏపీ హైకోర్టు

Siva Prasad
2019 ఏప్రిల్‌ 7వ తేదీ నుండి ఆంద్రప్రదేశ్ రాజధాని  అమరావతిలో హైకోర్టు విధులు నిర్వహించనుంది. ఈ మేరకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  ఉత్తర్వులు జారీచేశారు. సంక్రాంతి సెలవుల అనంతరం హైకోర్టు తరలింపు ప్రక్రియ మొదలవుతుంది. ఏప్రిల్...