NewsOrbit

Tag : amaravati capital

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సింగపూర్ లో అక్కడి మాజీ మంత్రి ఈశ్వరన్ అరెస్టు .. ఏపీలో ప్రకంపనలు..ఎందుకంటే..?

sharma somaraju
సింగపూర్ లో అక్కడి రవాణా శాఖ మాజీ ఎస్ ఈశ్వరన్ అరెస్టు అయ్యారు. ప్రధాని ఆదేశాల మేరకు ఇటీవలే ఆయన తన పదవి నుండి తప్పుకున్నారు. ఈశ్వరన్ ను జూలై 11న అరెస్టు చేశారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి అంశంపై చంద్రబాబు వర్సెస్ సజ్జల హాట్ కామెంట్స్ ఇలా..

sharma somaraju
ఏపి రాజధాని అమరావతి అంశంపై నిన్న సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు రాజ్యసభలో కేంద్రం సమాధానం ఇవ్వడం తెలిసిందే. దీంతో అమరావతి అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: అమరావతి రాజధాని కేసులో ధర్మాసనం నుండి తప్పుకున్న సీజేఐ జస్టిస్ యూయూ లలిత్.. వేరే బెంచ్ కు బదిలీ

sharma somaraju
Breaking: అమరావతి రాజధాని అంశంపై సుప్రీం కోర్టులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజధాని అమరావతి అంశానికి ప్రభుత్వం, రైతులు వేసిన పిటిషన్లకు సంబంధిచి సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. త్రిసభ్య ధర్మాసనంలో న్యాయమూర్తి...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau
Amaravati Clarity: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశం ఇంకా ఎటూ తేలలేదు. తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. మంత్రులు అదే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. మేము రాజధాని కోసం భూములను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ కేసులో అయిదుగురిని అరెస్టు చేసిన సీఐడీ

sharma somaraju
రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కుంభకోణంలో అయిదుగురిని ఏపి సీఐడీ అరెస్టు చేసింది. కొల్లి శివరామ్, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారధి, బడే ఆంజనేయులు, కొట్టి దోరబాబులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కేంద్రం కంటే ఏపి ఆర్ధిక పరిస్థితి బాగుంటే అప్పుల కోసం ఎందుకు పరిగెడుతున్నారంటూ సోము వీర్రాజు సెటైర్

sharma somaraju
కేంద్రం కంటే ఏపి ఆర్ధిక పరిస్థితే బెటర్ గా ఉందంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. నిన్న ఢిల్లీలో వైసీపీ ఎంపీల మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Amaravati: మూడు రాజధానుల అంశంపై బీజేపీ ఎంపీ జీవిఎల్ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
Amaravati: బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహారావు మూడు రాజధానుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతంలో శనివారం ఆయన పర్యటించి టిడ్కో ఇళ్లు, ఎస్ఆర్ఎం, విట్, ఎన్ ఐ డీ కాలేజీలను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CID FIR On Chandrababu: ఏ 1 చంద్రబాబు, ఏ 2 నారాయణగా ఏపి సీఐడీ మరో కేసు నమోదు

sharma somaraju
AP CID FIR On Chandrababu: టీడీపీ మాజీ మంత్రి, నారాయణ సంస్థల అధినేత నారాయణను ఏపి సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ అభియోగాలపై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court: అప్పుడు తమ్మినేని ..! ఇప్పుడు మోదుగుల..!!

sharma somaraju
AP High Court: ఏపి మూడు రాజధానుల అంశంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతి ప్రాంత రైతులు, వైసీపీ మినహా ఇతర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: రాజధాని అమరావతి కేసులో హైకోర్టు కీలక తీర్పు..రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్..

sharma somaraju
AP High Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి దాఖలైన పిటిషన్ లపై  హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan: అతి పెద్ద పొలిటికల్ రిస్కులో సీఎం జగన్..! ఎలా బయటపడతారో..!?

Srinivas Manem
YS Jagan: సీఎం అయిన వేళా విశేషమో.., డెక్క ముక్క ఎరిగిన ప్రతిపక్ష నేత ఉండడమో.. పాలనలో అనుభవాలేమో.., మొండిగా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్లిపోవడమో.. కారణాలేవైనా అవ్వనీ సీఎం జగన్ మాత్రం రానురాను పొలిటికల్ రిస్కులోకి...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Capitals Bill: సీఎం పెట్టిన మెలిక.. “వెనక్కా – ముందుకా”..! ఎటూ తేలక తికమక..!?

Srinivas Manem
AP Capitals Bill: ఏపీ మొత్తం ఒక్క అలజడి.. మూడు రాజధానులపై బిల్లులు వెనక్కు తీసుకోవడంతో కొందరిలో ఆశ్చర్యం.., కొందరిలో ఆనందం.. కొందరిలో ఆవేశం.. కొందరిలో ఆవేదన.. అన్నీ కనిపించాయి. వీటిని ఇంకా కొన్నాళ్ళు ఉంచాలనుకున్నారేమో...
Featured న్యూస్ పోల్‌

Poll : రాజధాని వ్యవహారంలో సీఎం జగన్ మూడు రాజధానులు నిర్ణయానికి కట్టుబడి ముందుకు పోవాలని భావిస్తున్నారా..? లేదా తన నిర్ణయాన్ని మార్చుకుని, అమరావతినే కొనసాగించాలని భావిస్తున్నారా..?

kavya N
గత పది నెలల నుండి ఏపీలో మూడు రాజధానులు అంశం వివాదంగానే ఉంది. బిల్లుని గవర్నర్ ఆమోదించి, విషయం కోర్టుకి వెళ్లి కూడా దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. కానీ ఏ స్పష్టత లేదు....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బాబు యాత్రకు పోలీసుల చేదు మాత్ర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖ ఘటనతో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో...
టాప్ స్టోరీస్

‘అధైర్యపడవద్దు-అండగా ఉంటాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి  ప్రాంత రైతులు ఎవరూ అధైర్యపడవద్దనీ, తాను అండగా ఉండి పోరాడతాననీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో శనివారం అయన పర్యటించారు....
టాప్ స్టోరీస్

రాజ్యాంగ సంక్షోభం దిశగా మండలి వ్యవహారం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించిన ఆంధ్రప్రదేశ్ విధానమండలి ఛైర్మన్ నిర్ణయం అమలు విషయంలో అనిచ్ఛితి కొనసాగుతూనే ఉంది. ఛైర్మన్ ఎంఎ షరీప్ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల విలీనం చెల్లదా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలలో అయిదింటిని ఆ పరిధి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవా? జనాభా లెక్కల సేకరణ కోసం భారత రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన...
టాప్ స్టోరీస్

జివిఎల్ ఇప్పుడేమంటారో!?  

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి మూడు రాజధానుల పేరుతో అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని వెనకేసుకొస్తున్న బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు వైఖరి వివాదాస్పదంగా తయారవుతున్నది....
రాజ‌కీయాలు

‘వంద రోజులైనా ఉద్యమం ఆగేలా లేదు’

sharma somaraju
అమరావతి: రాజధానిపై స్పష్టత వచ్చే వరకు వంద రోజులైనా రైతులు ఉద్యమాన్ని ఆపేలా లేరని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని...
టాప్ స్టోరీస్

51వ రోజు అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళల ఆందోళనలు 51వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు, వెలగపూడిలో 51వ రోజు రిలే దీక్షలు ప్రారంభమైయ్యాయి. రాజధాని మిగతా  గ్రామాల్లోనూ...
టాప్ స్టోరీస్

‘రాజధాని ఏర్పాటు వరకే రాష్ట్రం ఇష్టం’!

sharma somaraju
అమరావతి : రాజధాని ఎంపిక మాత్రమే రాష్ట్రం ఇష్టం కానీ..మార్చడం కాదని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇతర జెఏసి నేతలతో కలసి అమరావతి ప్రాంతంలో...
టాప్ స్టోరీస్

‘తక్కువ ఖర్చుతో అద్భుత రాజధానిగా విశాఖ’

sharma somaraju
అమరావతి : అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అన్నారు. నేడు విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజధాని...
టాప్ స్టోరీస్

‘ఆసైన్డ్ ల్యాండ్స్ జోలికి వస్తే సహించం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విశాఖపట్నం: అసైన్డ్ ల్యాండ్స్ జోలికి ప్రభుత్వం వస్తే సహించేది లేదనీ, ఉద్యమం తీవ్రతరం చేసి సత్తా చూపుతామనీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ...
టాప్ స్టోరీస్

మోదీకి జగన్ లేఖ:ప్రత్యేక హోదా ప్లీజ్!

sharma somaraju
అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ ఎంపీ ఇటీవలే స్పష్టం చేయడం...
టాప్ స్టోరీస్

అమరావతి రైతులకు సిఎం జగన్ భరోసా

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతులు మంగళవారం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాలకు చెందిన పలువురు...
న్యూస్

‘రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు’

sharma somaraju
అమరావతి: రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని టాలీవుడ్ నటుడు శివకృష్ణ అన్నారు. రాజధాని కోసం మందడం గ్రామంలోని రైతులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని ఆదివారం అయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా...
న్యూస్

అమరావతి ఉద్యమానికి పూర్తి మద్దతు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని పిసిసి అధ్యక్షుడు శైలజానాధ్ పేర్కొన్నారు. శుక్రవారం జెఏసి నేతలు శైలజానాధ్‌ను కలిసి రాజధాని అమరావతి ఉద్యమ కార్యచరణను వివరించి...
టాప్ స్టోరీస్

‘ఢిల్లీలోనూ అమరావతి నిరసనలు వినిపించాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించేందుకు ఢిల్లీ స్థాయిలో ఆందోళనలకు రైతులు సిద్ధం కావాలని టిడిపి నేత మాజీ ఎంపి మాగంటి బాబు పిలుపునిచ్చారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు, మహిళలు...
టాప్ స్టోరీస్

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె!

Mahesh
అమరావతి: రాజధాని పోరులో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన తోట రాంబాబు(40) అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన రాజధాని కోసం ఎకరన్నర పొలాన్ని ఇచ్చారు. గత కొన్ని...
టాప్ స్టోరీస్

‘దోపిడీ కోసమే రాజధాని తరలింపు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరుపై బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజధాని తరలింపు విశాఖపై ప్రేమతో కాదనీ, భూదందా కోసమే జగన్ ఆత్రమనీ కన్నా...
న్యూస్

రాజధానిపై ఆవేదనతో మహిళా రైతు మృతి

Mahesh
అమరావతి: రాజధాని తరలింపు ఆవేదనతో మహిళా రైతు మృతి చెందింది.   మందడంలో భారతి (55) అనే మహిళా రైతు రాజధానిపై ఆవేదనతో తీవ్ర అస్వస్థతకు గురైంది. బుధవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి...
రాజ‌కీయాలు

‘హత్యలు, కబ్జాలతో వచ్చే రాజధాని అవసరం లేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందనే మాటలు ప్రజలు నమ్మరని టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖలో కడప రాజకీయం ప్రారంభమయ్యిందనీ, ఖాళీ స్థలాలను కడప బ్యాచ్...
రాజ‌కీయాలు

‘సభా సంప్రదాయాలకు త్రిలోదకాలు:అందుకే బాయ్‌కాట్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజ్యాంగ విరుద్ధంగా, ఇష్టానుసారంగా ప్రభుత్వం శాసనసభ సమావేశాలను నిర్వహిస్తున్నందున సభను బాయ్‌కాట్ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్షం (టిడిఎల్‌పి) పేర్కొన్నది. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌,...
న్యూస్

మాజీ మంత్రులు పత్తిపాటి, నారాయణలకు షాక్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఇద్దరు టిడిపి మాజీ మంత్రులతో పాటు మరో వ్యక్తిపై సిఐడి కేసు నమోదు చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్...
టాప్ స్టోరీస్

పోలీసులపై చర్యకు సమయం కావాలి:ఎజి

sharma somaraju
(న్యూస్  ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల సమయంలో మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై విచారణ చేస్తున్నామనీ, పోలీసులపై చర్యకు కొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. రాజధాని గ్రామాల్లో...
టాప్ స్టోరీస్

‘కూల్చివేతలతో పాలన మొదలు..కూలిపోకతప్పుదు!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కూల్చివేతలతో పాలన మొదలు పెట్టిన జగన్ ప్రభుత్వం కూలిపోకతప్పదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ముందడుగు వేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

అమరావతిలో బంద్!

Mahesh
అమరావతి: రైతులపై లాఠీచార్జికి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అమరావతిలోని 29 గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు....
టాప్ స్టోరీస్

చంద్రబాబుతో సహా టిడిపి ఎమ్మెల్యేలు అరెస్ట్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు చంద్రబాబు పాదయాత్రగా మందడం వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో పోలీసులకు, టిడిపి నేతల మధ్య...
టాప్ స్టోరీస్

రాజధాని తరలింపే లక్ష్యం.. అసెంబ్లీలో బిల్లులు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి:అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించే దిశగా జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం అధికారికంగా ముందడుగు వేసింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించే రాజధాని ప్రాంతం అభివృద్ధి...
టాప్ స్టోరీస్

‘వికేంద్రకరణతోనే అభివృద్ధి సాధ్యం’

Mahesh
అమరావతి: అభివృద్ధి అంటే ఐదు కోట్ల మందికి జరగాలని, ఏ ఒక్కరికో ఏ ఒక్క ప్రాంతానికో కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం...
న్యూస్

అసెంబ్లీ ముట్టడిలో తీవ్ర ఉద్రిక్తత!

Mahesh
విజయవాడ: రాజధాని జేఏసీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లాలని భావించిన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను పోలీసులు ఆయన ఇంటివద్దే అడ్డుకున్నారు. బయటకు...
టాప్ స్టోరీస్

అత్యంత గోప్యంగా ఏపీ కేబినెట్ ఎజెండా!

Mahesh
అమరావతి: ఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్ ఎజెండా విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఏడు అంశాలపై కేబినెట్‌ సమావేశంలో చర్చ జరుగుతోంది. హైపవర్ కమిటీ నివేదిక, సిఫార్సులపై కేబినెట్ చర్చించిస్తున్నట్లు తెలుస్తోంది....
టాప్ స్టోరీస్

రాజధానిపై కీలక ప్రకటన.. సర్వత్రా ఉత్కంఠ!

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని అంశమై ప్రభుత్వం సోమవారం కీలక ప్రకటన చేయనుంది. అసెంబ్లీ, కేబినెట్‌ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మూడు రాజధానుల అంశంపై చర్చించేందుకు సోమవారం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 9...
టాప్ స్టోరీస్

ఖాకీ నీడలో అమరావతి!

Mahesh
అమరావతి: రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతుల ఆందోళన కొనసాగతున్న వేళ సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రైతుల ఆందోళన, విపక్షాల అసెంబ్లీ ముట్టడి పిలుపు...
రాజ‌కీయాలు

‘అభివృద్ధి వికేంద్రీకరణకు అభ్యంతరం లేదు’

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణకు అభ్యంతరం లేదని, అయితే రాజధాని మార్పును ఒప్పుకోమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మార్పును అన్ని...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ర్యాలీ

Mahesh
విజయవాడ: మూడు రాజధానులకు మద్దతుగా ఆదివారం విజయవాడలో వైసీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. బీఆర్టీఎస్‌ రోడ్డు నుంచి మధురానగర్‌ వరకు పార్టీ కార్యకర్తలు, మహిళలు, ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులు అంటే బీజేపీ ఊరుకోదు’

Mahesh
న్యూఢిల్లీ: మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తే… కేంద్రం చూస్తూ ఊరుకోదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని...
న్యూస్

అమరావతికి మద్దతుగా బైక్ ర్యాలీ

Mahesh
అమరావతి: రాజధాని అమరావతికి మద్దతుగా పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. మంగళగిరిలో చేపట్టిన బైక్ ర్యాలీలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తోపాటు సీపీఐ నేతలు నారాయణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు....
టాప్ స్టోరీస్

హైపవర్ కమిటీ చివరి భేటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఈ రోజు తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అధ్యక్షతన హైపవర్ కమిటీ చివరి సమావేశం జరుగనుంది. ఇప్పటికే హైపవర్ కమిటీ మూడు సమావేశాలను...
టాప్ స్టోరీస్

‘జాతీయ స్థాయికి అమరావతి ఉద్యమం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళతామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అంశంపై జగన్ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు...