(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై విచారణ జరపాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సిఐడీ కోరింది.…
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలు, కార్మికులకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు కూడా ముందుకు రావడం ముదావహం అని…
అమరావతి: రాజధాని పోరులో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన తోట రాంబాబు(40) అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన రాజధాని…
అమరావతి: అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం…
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కూల్చివేతలతో పాలన మొదలు పెట్టిన జగన్ ప్రభుత్వం కూలిపోకతప్పదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ముందడుగు…
అమరావతి: రైతులపై లాఠీచార్జికి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అమరావతిలోని 29 గ్రామాల్లో బంద్ కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు…
అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్ ఎజెండా విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఏడు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతోంది. హైపవర్ కమిటీ…
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి రెబల్…
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలంటూ ముగ్గురు రైతులు అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎక్కారు. రాయపూడిలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 13వ అంతస్తుకు ఎక్కి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణకు అభ్యంతరం లేదని, అయితే రాజధాని మార్పును ఒప్పుకోమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన…