అమరావతి కేంద్రంగా త్వరలో సీఎం జగన్ భారీ బహిరంగ సభ .. ఆ భారీ కార్యక్రమానికి శ్రీకారం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అమరావతి కేంద్రంగా ఓ భారీ కార్యక్రమానికి త్వరలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా ఉన్న తరణంలో సీఎం జగన్ అమరావతిలో పర్యటన ఆశక్తికరంగా మారుతోంది....