ఏపి విభజన, అమరావతి కేసుల విచారణ వేరువేరుగానే.. విచారణ 28వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం కోర్టు
ఏపి విభజన, అమరావతి రాజధాని పిటిషన్ల పై విడివిడిగానే విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన, రాజధాని అమరావతికి సంబందించి మొత్తం 36 పిటిషన్లు జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్...