NewsOrbit

Tag : amaravati farmers live

టాప్ స్టోరీస్

‘అక్కడ ఎక్కువ దోపిడీ చెయ్యొచ్చు, అందుకే..’!

sharma somaraju
గుంటూరు: దోచుకోవడం కోసమే రాజధాని మార్పు తప్ప మరో కారణం కనిపించడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధాని ప్రాంత రైతులు బుధవారం ఉదయం ఆయనతో సమావేశమై అమరావతి పోరుపై భవిష్యత్తు...
టాప్ స్టోరీస్

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల నేపథ్యంలో మరో రైతు గుండె ఆగింది. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ప్రాంతంలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన...
టాప్ స్టోరీస్

బిజెపి, జనసేన సమైక్య ఉద్యమానికి కార్యాచరణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ఉద్యమంతో  పాటు రాష్త్రంలో ఇతర సమస్యలపైనా కలసి పనిచేయాలని బిజెపి, జనసేన నేతలు  నిర్ణయించుకున్నారు. గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌లో నేడు ఇరు పార్టీల నేతలు  సమావేశమయ్యారు. రాజధాని రైతులకు...
టాప్ స్టోరీస్

‘ఢిల్లీలోనూ అమరావతి నిరసనలు వినిపించాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించేందుకు ఢిల్లీ స్థాయిలో ఆందోళనలకు రైతులు సిద్ధం కావాలని టిడిపి నేత మాజీ ఎంపి మాగంటి బాబు పిలుపునిచ్చారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు, మహిళలు...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో రైతుల మహాప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 43వ రోజుకు చేరాయి. అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) పిలుపు మేరకు తుళ్లూరు నుండి మందడం వరకూ...
న్యూస్

రాజధానిపై ఆవేదనతో మహిళా రైతు మృతి

Mahesh
అమరావతి: రాజధాని తరలింపు ఆవేదనతో మహిళా రైతు మృతి చెందింది.   మందడంలో భారతి (55) అనే మహిళా రైతు రాజధానిపై ఆవేదనతో తీవ్ర అస్వస్థతకు గురైంది. బుధవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి...
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న నిరసనలు:మందడంలో మహిళా రైతుల అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మందడంలో ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన మహిళలను పోలీస్ వాహనంలో ఎక్కించి రోడ్లపై తిప్పుతున్నారు. సుమారు 50మందిని...
టాప్ స్టోరీస్

ప్రశాంతంగా రాజధాని మహిళల ఇంద్రకీలాద్రి పాదయాత్ర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పోలీసుల నిషేదాజ్ఞలు, నిర్భందాలు లేకుండా రాజధాని ప్రాంత మహిళల బెజవాడ దుర్గమ్మ మొక్కుబడుల చెల్లింపు కార్యక్రమం ఆదివారం ప్రశాంతంగా జరిగింది. మందడం గ్రామం నుండి విజయవాడ దుర్గగుడికి రాజధాని...
టాప్ స్టోరీస్

నేడు గవర్నర్‌తో అమరావతి జెఎసి నేతల భేటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) నేతలు ఈ రోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం కానున్నారు. చంద్రబాబుతో సహా అఖిలపక్ష నేతలు మూడు రాజధానుల సమస్యను గవర్నర్‌కు...
న్యూస్

‘తాము మహిళలమే..రక్షణ కల్పించండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: తాము మహిళలమే..తమకు రక్షణ కావాలంటూ పలువురు మహిళా పోలీసులు జాతీయ మహిళా కమిషన్ బృందాన్ని వేడుకున్నారు. పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా పోలీసులు ఆదివారం జాతీయ మహిళా కమిషన్...
టాప్ స్టోరీస్

వెనక్కి తగ్గని రైతులు.. రాజధానిలో పోలీసుల ఆంక్షలు

Mahesh
అమరావతి: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలోని గ్రామాల్లో రైతుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పోలీసుల ఆంక్షల మధ్యే రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. రైతులు ఆందోళన చేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. సెక్షన్ 144, పోలీస్...
న్యూస్

రాజధాని రైతులకు టాలీవుడ్ నిర్మాత మద్దతు

Mahesh
అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న ఆ ప్రాంత రైతులకు ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ మద్దతు ప్రకటించారు. మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ...
టాప్ స్టోరీస్

రాజధానిలో ‘డ్రోన్’ పహారా!

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన 25 రోజుకు చేరుకుంది. తుళ్లూరు, మందడం, ఎర్రబాలెం, వెలగపూడి సహా రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. రాజధాని ప్రాంతంలో పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి....
రాజ‌కీయాలు

చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి లోకేష్‌ బయటకు వస్తే అరెస్ట్‌...
టాప్ స్టోరీస్

పిన్నెల్లి కారుపై దాడి.. కేసు నమోదు!

Mahesh
అమరావతి: రాజధానిని తరలించవద్దంటూ రైతులు చేపట్టిన హైవే దిగ్బంధంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 18మందిపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారుపై...
న్యూస్

నారా లోకేష్‌తో సహా టిడిపి నేతల అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి రైతులకు మద్దతుగా చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొనేందుకు బయలుదేరిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురు...
రాజ‌కీయాలు

హైపవర్ కమిటీకి రాయలసీమ నేతల లేఖ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నూలు: ఏపి రాజధానిపై జిఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికలను అధ్యయనం చేసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి గ్రేటర్ రాయలసీమ నేతలు మంగళవారం  లేఖ రాశారు....
టాప్ స్టోరీస్

పోలీసు ఆంక్షలు బేఖాతరు:హైవేలను దిగ్బంధించిన నేతలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ నిర్వహిస్తున్న ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా అమరావతి పరిరక్షణ సమితి (జెఎసి) మంగళవారం జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపు ఇవ్వగా దీనికి...
టాప్ స్టోరీస్

రైతుల మహాధర్నాకు పోలీసు అడ్డంకులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 21వ రోజుకు చేరాయి. మందడంలో మహాధర్నాకు పోలీసులు అడ్డుకున్నారు. సిఎం సచివాలయానికి వస్తున్నారంటూ గ్రామంలో పోలీసులు...
రాజ‌కీయాలు

‘అలా చేస్తే జగన్‌కు పాదాభివందనం చేస్తా’

Mahesh
విజయవాడ: ఏపీ సీఎం జగన్ తన పతనానికి తానే నాంది పలికాడని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ విమర్శించారు. రాజధాని మార్చకుండా ఉంటే జగన్‌కు పాదాభివందనం చేస్తానన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన అంతా ఒకే...
టాప్ స్టోరీస్

‘గాజులు కాదు…భూములు ఇవ్వండి’

Mahesh
విశాఖ: మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇవ్వాల్సింది తన గాజులు కాదని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు కొట్టేసిన భూములని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు తన...
రాజ‌కీయాలు

రాజధానిపై పెద్దలు మాట వినండి

Mahesh
అమరావతి: అమరావతిని తరలించాలన్న దురాలోచన మానుకోవాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటనపై వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘‘ ముఖ్యమంత్రి గారు.....
టాప్ స్టోరీస్

ఆగని ‘రాజధాని’ పోరాటం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేటితో రైతుల నిరసన 16వ రోజుకు చేరింది. గురువారం మందడం, తుళ్లూరుల్లో రైతులు మహాధర్నాలు చేస్తున్నారు. వెలగపూడి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో...
టాప్ స్టోరీస్

అమరావతిని అమ్మేసేందుకు ప్రభుత్వం కుట్ర

Mahesh
అమరావతి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధానిగా అమరావతినే కొసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మౌన దీక్ష చేపట్టారు....
టాప్ స్టోరీస్

గొల్లపూడిలో రాజదాని సెగ:దేవినేని ఉమా అరెస్టు

sharma somaraju
అమరావతి: రాజధాని మార్చవద్దంటూ విజయవాడలోని గొల్లపూడి వద్ద పెద్ద సంఖ్యలో రైతులు దర్నాకు దిగారు. గొల్లపూడి నుంచి విజయవాడ దుర్గగుడి వరకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని...
రాజ‌కీయాలు

‘రాజీనామా చేయండి.. పోటీ పెట్టం’!

Mahesh
గుంటూరు: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల...
రాజ‌కీయాలు

జగన్ నిర్ణయానికి జై…కానీ!

Mahesh
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జగన్ ప్రటకనపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేకిస్తుంటే.. ఆపార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం...
టాప్ స్టోరీస్

హైకోర్టుతో సీమకు ఒరిగేదేమీ లేదు!

Mahesh
కర్నూలు: రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును పెట్టినంత మాత్రాన నీళ్లు, ఉద్యోగాలు వస్తాయా? అని మాజీ మంత్రి అఖిలప్రియ ప్రశ్నించారు. ఏపీకి మూడు రాజధానులు ప్రకటనపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సీమ ప్రజలు కోరుకుంటున్నది...
టాప్ స్టోరీస్

ఉత్తరాంధ్ర దోపిడీ అసలు లక్ష్యం

Mahesh
విజయవాడ: ఉత్తరాంధ్ర దోపిడీకి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని  టిడిపి అధికారప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. వైసీపీకి కులరాజకీయాలు తప్ప.. అభివృద్ధి పట్టడం లేదని విమర్శించారు. సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతి బడుగు, బలహీనవర్గాల...
రాజ‌కీయాలు

మంత్రి వెల్లంపల్లి ఇంటి ఎదుట ధర్నా

Mahesh
విజయవాడ: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా విజయవాడ వన్‌టౌన్‌లోని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంటి ఎదుట అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ధర్నా నిర్వహించారు. ‘ఒక రాష్ట్రం- ఒక రాజధాని’ నినాదంతో నిరసన...
టాప్ స్టోరీస్

‘ఎందుకూ పనికి రాని నివేదిక అది’

sharma somaraju
అమరావతి: జియన్ రావు కమిటీ నివేదిక చెత్త బుట్టలో వేయడానికి తప్ప ఎందుకు పనిరాదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. దీన్ని జియన్ రావు కమిటీ అనే దాని కంటే జగన్మోహన్...
రాజ‌కీయాలు

జగన్ గొప్ప బహుమతి ఇచ్చారు

Mahesh
విజయవాడ: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు తన జన్మదినం సీఎం జగన్ గొప్ప బహుమతి ఇచ్చారని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. శనివారం జగన్ జన్మదినోత్సవం...