అమరావతి రైతుల మహాపాదయాత్రకు అనుమతి నిరాకరించిన ఏపి పోలీస్ బాస్ .. ఇవీ కారణాలు
రాజధాని రైతులు ఈ నెల 12న అమరావతి నుండి అరసవల్లి వరకూ తలపెట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గుతుందన్న కారణంగా అనుమతి నిరాకరిస్తున్న ఏపి పోలీస్ బాస్ రాజేంద్రనాథ్...