NewsOrbit

Tag : amaravati farmers Padayatra

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

హైకోర్టులో అమరావతి రైతులకు దక్కని ఊరట..పాదయాత్రపై సవరణ పిటిషన్లు కొట్టివేత

sharma somaraju
అమరావతి పాదయాత్రపై సవరణ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ల కు విచారణ అర్హత లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టులో దాఖలైన మధ్యంతర దరఖాస్తులు, రిట్ అప్పీల్ ను బుధవారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court: మళ్లీ హైకోర్టుకు చేరిన రైతుల పాదయాత్ర పంచాయతీ.. నిరసనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

sharma somaraju
AP High Court: అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుల పాదయాత్రలో తాము పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రైతు పరిరక్షణ సమితి వేసిన పిటిషన్ పై హైకోర్టు డివిజన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి రైతుల మహా పాదయాత్రపై ఏపి హైకోర్టులో ఇరుపక్షాలకు చుక్కెదురు

sharma somaraju
అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంబంధించి ఇరుపక్షాలకు ఏపి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ తో...
న్యూస్

అమరావతి రైతుల పాదయాత్ర పై ఏపి హైకోర్టులో వాదనలు పూర్తి .. తీర్పు రిజర్వ్

sharma somaraju
అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ తో పాటు పాదయాత్ర కొనసాగింపులు ఆంక్షలు సడలించాలని, అడ్డంకులు లేకుండా తగిన ఆదేశాలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి రైతుల పాదయాత్రకు తాత్కాలిక విరామం .. ఎందుకంటే..?

sharma somaraju
మహా పాదయాత్రపై అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ తాత్కాలికంగా యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసుల తీరును కోర్టు దృష్టికి తీసుకువెళతామని, కోర్టు తీర్పు తర్వాత యాత్రను కొనసాగిస్తామని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju
అమరావతి రైతులు జేఏసీ ఆధ్వర్యంలో అమరావతి నుండి అరసవెల్లి మహాపాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రైతుల పాదయాత్రను అడ్డుకుంటున్నారంటూ అమరావతి పరిరక్షణ సమితి రైతులు దాఖలు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాజమండ్రిలో అమరావతి రైతుల పాదయాత్ర ..పోటాపోటీ నినాదాలు, నిరసనలతో అజాద్ చౌక్ సెంటర్ లో హైటెన్షన్

sharma somaraju
రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్ లో హైటెన్షన్ నెలకొంది. అమరావతి రైతుల మహ పాదయాత్ర 37వ రోజు రాజమహేంద్రవరం పరిధి మల్లయ్యపేట నుండి ప్రారంభమై పట్టణం మీదుగా సాగుతోంది. దాదాపు 8 కిలో మీటర్ల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

15వ తేదీ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన .. జనవాణిలో జనాలు నిలదీస్తారు, పర్యటన వాయిదా వేసుకోవాలని మంత్రి అమరనాథ్ సూచన

sharma somaraju
ఏపిలో రాజధాని అంశం రావణ కాష్టంలా కాలుతోంది. ఒక పక్క అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి జేఏసి ఆధ్వర్యంలో రైతులు అరసవల్లి పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర 15వ తేదీ నాటికి విశాఖ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో పరిపాలనా రాజధాని మద్దతుగా.. సీఎం జగన్ వద్ద కీలక ప్రతిపాదన పెట్టిన మంత్రి ధర్మాన

sharma somaraju
రాజధాని ప్రాంత రైతులు అమరావతి నుండి అరసవెల్లి మహా పాదయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో వికీంద్రీకరణకు అనుకూలంగా పాదయాత్రలు చేయాలని వైసీపీ నేతలు నిర్ణయించారు. మంత్రులు, వైసీపీ నేతలు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తూ.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాజధానుల అంశంపై ఏపి మంత్రి బొత్స సంచలన కామెంట్స్

sharma somaraju
ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు అమరావతి నుండి అరసవెల్లి పాదయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే .అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ నేతలు, మంత్రులు ఇప్పటికే తీవ్ర స్థాయిలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: అమరావతి రైతుల బహిరంగ సభకు అనుమతి ఇచ్చిన ఏపి హైకోర్టు..!!

sharma somaraju
AP High Court: చిత్తూరు జిల్లా తిరుపతిలో ఈ నెల 17వ తేదీన అమరావతి రైతుల బహిరంగ సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 6...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: లోక్ సభలో అమరావతి రైతుల పాదయాత్ర ప్రస్తావన..! ఎంపీలు రఘురామ వర్సెస్ మిథున్ రెడ్డి మాటల యుద్ధం..!!

sharma somaraju
YSRCP: లోక్ సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, వైసీపీ ఎంపి మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. లోక్ సభ జీరో అవర్ లో అమరావతి రైతుల మహా పాదయాత్ర...
టాప్ స్టోరీస్

గుడికి వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలా?

Mahesh
అమరావతి: విజయవాడ కనక దుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు వెళ్తున్న మహిళలను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇది వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలకు పరాకాష్ట...
టాప్ స్టోరీస్

రాజధానిలో రైతులపై లాఠీఛార్జ్!

Mahesh
తుళ్లూరు: రాజధాని అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం విజయవాడ కనక దుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు తుళ్లూరు, మందడంతో పాటు రాజధాని గ్రామాల మహిళలు, రైతులు ర్యాలీగా బయల్దేరగా.. మధ్యలోనే పోలీసులు...
టాప్ స్టోరీస్

రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ నేతల అరెస్ట్

Mahesh
అమరావతి: రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.శుక్రవారం ఉద్దండరాయునిపాలెం నుంచి విజయవాడ దుర్గగుడికి రైతులు పాదయాత్ర తలపెట్టారు. కనకదుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమైన రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు....