NewsOrbit

Tag : amaravati farmers protest on roads

టాప్ స్టోరీస్

‘జగన్ పిఎం అయితే దేశానికి 36 రాజధానులు’

sharma somaraju
అమరావతి :ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. జగన్ ప్రకటించిన మూడు రాజధానులపై మరో...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో పోలీసులకు సహాయ నిరాకరణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులు, మహిళలపై లాఠీ చార్జి చేసినందున పోలీసులకు సహాయ నిరాకరణ పాటించాలని రైతులు నిర్ణయించారు. ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ...
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతులకూ న్యాయం చేస్తాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని రైతుల విషయంలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామనీ, అందరికీ న్యాయం జరిగేలా చర్యలు ఉంటాయనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరో సారి పేర్కొన్నారు. విజయవాడ ఆర్‌టిసి బస్...
న్యూస్

‘ప్రజా హక్కులు కాపాడేలా డిజిపి వ్యవహరించాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:  చట్టానికి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజా హక్కులను కాపాడేలా డిజిపి వ్యవహరించాలని టిడిపి అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయకుల ప్రదర్శనలకు, ర్యాలీలకు అనుమతిస్తున్నారనీ, పోలీసులు...
టాప్ స్టోరీస్

మహిళా కమిషన్ రాకతో గ్రామాల్లో పోలీసులు మాయం!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని ప్రాంత గ్రామాల్లో ఒక్క సారిగా పోలీసులు అదృశ్యం కావడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు 25 రోజులుగా రిలే...
టాప్ స్టోరీస్

జనసేన సమావేశానికి రాపాక డుమ్మా!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. శనివారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి రాపాక డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశానికి దూరంగా...
రాజ‌కీయాలు

‘టెంటు పీకితే ఉద్యమం ఆగదు’

Mahesh
విజయవాడ: అమరావతి ప్రాంత ప్రజల గొంతు నొక్కడం సాధ్యం కాదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. వేలాది మంది పోలీసులతో గ్రామాల్లో కవాతు చేయించినంత మాత్రాన ఉద్యమాన్ని అణచలేరని ముఖ్యమంత్రి జగన్ ను...
న్యూస్

రాజధాని రైతులకు టాలీవుడ్ నిర్మాత మద్దతు

Mahesh
అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న ఆ ప్రాంత రైతులకు ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ మద్దతు ప్రకటించారు. మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ...
రాజ‌కీయాలు

చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి లోకేష్‌ బయటకు వస్తే అరెస్ట్‌...
టాప్ స్టోరీస్

మహిళల నిరసన:విజయవాడలో ఉద్రిక్తత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావడంతో  విజయవాడ బందరు రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.  సివిల్‌ కోర్టు, సబ్‌కలెక్టర్‌ కార్యాలయం దగ్గరకు...
టాప్ స్టోరీస్

టాలివుడ్ నటులకు అమరావతి సెగ

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి రాజధాని అమరావతి అంశంపై 24 రోజులుగా పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన నిర్వహిస్తున్నా తెలుగు సినీ పరిశ్రమ నుండి ఎవరూ ముందుకు రాకపోవడంతో జై ఆంధ్రప్రదేశ్...
న్యూస్

అమరావతికై ఐక్య ఉద్యమాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కడప: అమరావతినే రాజధానిగా ప్రకటించే వరకూ అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించాలని కడప జిల్లా అఖిలపక్ష నేతలు తీర్మానించారు. కడప జిల్లా రాజంపేటలో అఖిలపక్ష నేతల...
రాజ‌కీయాలు

శుక్రవారం కబుర్లు ఎందుకు? : బుద్ధా

Mahesh
విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి దమ్ముంటే అమరావతి, విశాఖపట్నంలో రెండు చోట్లా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు తన...
టాప్ స్టోరీస్

రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ నేతల అరెస్ట్

Mahesh
అమరావతి: రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.శుక్రవారం ఉద్దండరాయునిపాలెం నుంచి విజయవాడ దుర్గగుడికి రైతులు పాదయాత్ర తలపెట్టారు. కనకదుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమైన రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు....
టాప్ స్టోరీస్

‘అమరావతిని మరో నందిగ్రామ్‌గా మారుస్తారా?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాన్ని మరో నందిగ్రామ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేయడాన్ని పవన్ కళ్యాణ్...
టాప్ స్టోరీస్

చంద్రబాబు అరెస్ట్‌తో ఉద్రిక్తత!

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానితో విజయవాడలో, రాజధాని  అమరావతి ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సుయాత్రను పోలీసులు అడ్డుకొన్నారు.  బస్సు యాత్రకు ముందు...
టాప్ స్టోరీస్

‘గురుదక్షిణగానే విశాఖకు రాజధాని తరలింపు’

Mahesh
అమరావతి: విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందుకు గురుదక్షిణగానే సీఎం జగన్ రాజధానిని విశాఖకు తరలించాలనే నిర్ణయం తీసుకున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం...
టాప్ స్టోరీస్

సచివాలయ ఉద్యోగుల్లోనూ కలకలం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని తరలింపు వ్యవహారం సచివాలయ ఉద్యోగుల్లోనూ తీవ్ర కలకలాన్ని రేపుతోంది. సిఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి అమరావతి ప్రాంతంలోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న...
రాజ‌కీయాలు

ఏకపక్షంగా రాజధానిని ఎలా మారుస్తారు?

Mahesh
విజయవాడ: స్వార్థ ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఏపీ రాజధానిని తరలించేందుకు సిద్ధమవుతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. బుధవారం అమరావతి రైతులకు మద్దతుగా జనసేన నేత పోతిన మహేష్‌ ఒక్కరోజు దీక్ష చేపట్టారు....
టాప్ స్టోరీస్

రాజధాని ఆందోళనలు తీవ్రతరం

sharma somaraju
అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి . పోలీసులు అనేక ఆంక్షలు విధిస్తున్నా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున...
టాప్ స్టోరీస్

పిన్నెల్లి కారుపై దాడి.. కేసు నమోదు!

Mahesh
అమరావతి: రాజధానిని తరలించవద్దంటూ రైతులు చేపట్టిన హైవే దిగ్బంధంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 18మందిపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారుపై...
టాప్ స్టోరీస్

లోకేష్‌ను విడుదల చేయాలంటూ పిఎస్ వద్ద ధర్నా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో సహా పోలీసులు అరెస్టు చేసిన టిడిపి నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర...
టాప్ స్టోరీస్

నాపై దాడి టీడీపీ పనే: ఎమ్మెల్యే పిన్నెల్లి

Mahesh
అమరావతి:  చినకాకాని వద్ద రైతుల ముసుగులో టీడీపీకి చెందిన వ్యక్తులే తనపై దాడి చేశారని వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మంగళవారం గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రయాణిస్తున్న...
న్యూస్

విప్ పిన్నెల్లి వాహనంపై రాళ్ల వర్షం:చినకాకాని వద్ద ఉద్రిక్తత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. గుంటూరు జిల్లా చిన కాకాని వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. ఈ సమయంలో అటుగా వచ్చిన ప్రభుత్వ విప్, మాచర్ల...
టాప్ స్టోరీస్

పోలీసులకు టిడిపి ఎంపి జయదేవ్ క్లాస్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి రైతులకు మద్దతుగా చిన కాకాని వద్ద జాతీయ రహదారి దగ్బంధానికి బయలుదేరిన గుంటూరు టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకుని నోటీసులు...
టాప్ స్టోరీస్

వెనక్కి తగ్గని రాజధాని రైతులు

Mahesh
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతుల ఆందోళనలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. తూళ్లురులో నిర్వహిస్తున్న మహాధర్నాకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటంతో రాష్ట్ర...