NewsOrbit

Tag : amaravati farmers protest

టాప్ స్టోరీస్

మూడు రాజధానులు.. విఫల ప్రయోగం!

Mahesh
విజయవాడ: ఏపీ రాజధాని మార్పుకు ప్రజల ఆమోదం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మంగళవారం విజయవాడలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ గల్లా...
న్యూస్

రాజధాని ఆందోళనలు:ఆగిన మరో రైతు గుండె

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని పోరులో మరో రైతు గుండె ఆగింది. మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన రంగిశెట్టి వెంకటేశ్వరరావు అనే రైతు గుండె పోటుతో మృతి చెందినట్లు కుటుంబ...
టాప్ స్టోరీస్

‘కోర్టును కూడా రద్దు చేస్తారా ఏంటి?’

Mahesh
అమరావతి: శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్ కు కోర్టులో వ్యక్తిగత...
న్యూస్

‘అమరావతి రైతుల ఓదార్పు మాటేంటి!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం రాధ తుళ్లూరులో రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం...
న్యూస్

‘తాజా పరిణామాలపై గవర్నర్ ఆరా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనసభ, శాసనమండలిలో ఇటీవల జరిగిన పరిణామాలపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నిన్న గవర్నర్‌తో భేటీ అయ్యారు. నేడు శాసనమండలి...
టాప్ స్టోరీస్

పవన్ కల్యాణ్ ఆ గట్టునా ఈ గట్టునా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో చెలరేగిన వివాదంలో బిజెపి వైఖరి ఇటీవలే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేస వైఖరి స్పష్టం...
న్యూస్

మంగళగిరిలో మహిళా గర్జన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళా జెఏసి ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. నల్ల జెండాలతో విద్యార్థినులు, మహిళలు, యువత ర్యాలీలో పాల్గొన్నారు. మూడు రాజధానులు వద్దు –...
రాజ‌కీయాలు

ఇడుపులపాయ నుంచే పరిపాలన చేయొచ్చుకదా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజ్యాంగంలో రాజధాని అన్న మాట లేదని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇడుపులపాయ నుంచే పరిపాలన చేయొచ్చుకాదా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. శుక్రవారం...
టాప్ స్టోరీస్

‘మండలితో పాటు అసెంబ్లీనీ రద్దు చేయండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే శాసనమండలితో పాటు శాసనసభను రద్దు చేసి ప్రజా తీర్పు కోరాలని మందడం గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. అమరావతిలోనే రాజధాని...
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న రాజధాని నిరసనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 37వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, కృష్ణాయపాలెం రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోది...
టాప్ స్టోరీస్

ఆర్డినెన్స్ తెచ్చే పనిలో సీఎం జగన్?!

Mahesh
అమరావతి: మండలిలో బుధవారం జరిగిన పరిణామాలపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేసి అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి తాడేపల్లిలోని తన...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ దూరం!

Mahesh
అమరావతి: శాసనమండలిలో బుధవారం జరిగిన పరిణామాలకు నిరసనగా నేటి అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. గురువారం శాసనసభకు హాజరుకాకూడదని నిర్ణయించింది. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. సభలో తమపై జరిగిన...
టాప్ స్టోరీస్

అమరావతి కేసులో రోహత్గీకి కోటి అడ్వాన్స్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో దాఖలయిన పిటిషన్ విచారణలో ప్రభుత్వం తరపున వాదించేందుకు  ప్ర‌ముఖ న్యాయ‌వాది, మాజీ అటార్నీ జనరల్  ముకుల్ రోహ‌త్గీని నియమించారు....
టాప్ స్టోరీస్

పోలీసులపై చర్యకు సమయం కావాలి:ఎజి

sharma somaraju
(న్యూస్  ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల సమయంలో మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై విచారణ చేస్తున్నామనీ, పోలీసులపై చర్యకు కొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. రాజధాని గ్రామాల్లో...
న్యూస్

వికేంద్రీకరణ వ్యతిరేకిస్తూ న్యాయవాదుల నిరసన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు ముందు ఏపి న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. వైసిపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ న్యాయవాదులు నినాదాలు చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై ఏపి...
రాజ‌కీయాలు

‘వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటికి పంపండి ప్లీజ్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపేలా అన్ని పార్టీల ఎమ్మెల్సీలు సహకరించాలని అమరావతి జెఏసి నాయకుడు శివారెడ్డి విజ్ఞప్తి చేశారు. సిఆర్‌డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులపై శాసనమండలిలో...
టాప్ స్టోరీస్

36వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన బుధవారం నాటికి 36వ రోజుకు చేరింది. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో అమోదించిన నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

పోలీసులపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమైన జనసేన

Mahesh
అమరావతి: పోలీసుల లాఠీఛార్జిలో గాయపడిన రాజధాని రైతులను పరామర్శించేందుకు వెళ్లాలని భావించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం పోలీసులు నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ విషయమై న్యాయపరమైన...
టాప్ స్టోరీస్

‘ఎంపీకే ఇలా జరిగితే మరి సామన్యుడి పరిస్థితి?’

Mahesh
గుంటూరు: శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులే తమపై దురుసుగా ప్రవర్తించారని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్టయిన ఎంపీ గల్లాకు మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం...
రాజ‌కీయాలు

‘పోలీసులకు సహాయ నిరాకరణ తగదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పోలీసులకు రాజధాని గ్రామాల్లో రైతులు సహాయ నిరాకరణ చేయడం సరికాదని మహిళా కమిషన్ మాజీ  చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. రాజధాని కోసం 33000 ఎకరాలు ఇచ్చిన...
న్యూస్

జనసేన కార్యాలయానికి వెళ్లిన రైతులు

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు ఉంటాయంటూ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న అమరావతి రైతులు తమ బాధలను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చెప్పుకోవడానికి మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయానికి...
టాప్ స్టోరీస్

టీడీపీ ఎంపీ గల్లాకు బెయిల్!

Mahesh
గుంటూరు: అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్ట్ అయి.. మంగళవారం తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు తరలించబడిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు బెయిల్ మంజూరు అయింది. మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టులో జయదేవ్ తరఫు...
టాప్ స్టోరీస్

అమరావతిలో బంద్!

Mahesh
అమరావతి: రైతులపై లాఠీచార్జికి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అమరావతిలోని 29 గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు....
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న నిరసనలు:మందడంలో మహిళా రైతుల అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మందడంలో ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన మహిళలను పోలీస్ వాహనంలో ఎక్కించి రోడ్లపై తిప్పుతున్నారు. సుమారు 50మందిని...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత:రైతులపై లాఠీచార్జి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సచివాలయం వైపు దూసుకువస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీంతో అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ సమీపానికి రైతులు,మహిళలు:ఉద్రిక్తత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: చలో అసెంబ్లీ ఆందోళన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు రాజధాని ప్రాంత గ్రామాల్లో విస్తృతంగా బందోబస్తు చర్యలు చేపట్టినప్పటికీ వెలగపూడి గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు, మహిళలు...
న్యూస్

అమరావతి రైతులకు పరిటాల శ్రీరామ్ సంఘీభావం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రజా ఉద్యమం ముందు ఎవరైనా తల వంచాల్సిందేనని టిడిపి యువనేత పరిటాల శ్రీరామ్ అన్నారు. అమరావతి ప్రాంతంలోని మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి...
టాప్ స్టోరీస్

ఖాకీ నీడలో అమరావతి!

Mahesh
అమరావతి: రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతుల ఆందోళన కొనసాగతున్న వేళ సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రైతుల ఆందోళన, విపక్షాల అసెంబ్లీ ముట్టడి పిలుపు...
టాప్ స్టోరీస్

ప్రశాంతంగా రాజధాని మహిళల ఇంద్రకీలాద్రి పాదయాత్ర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పోలీసుల నిషేదాజ్ఞలు, నిర్భందాలు లేకుండా రాజధాని ప్రాంత మహిళల బెజవాడ దుర్గమ్మ మొక్కుబడుల చెల్లింపు కార్యక్రమం ఆదివారం ప్రశాంతంగా జరిగింది. మందడం గ్రామం నుండి విజయవాడ దుర్గగుడికి రాజధాని...
టాప్ స్టోరీస్

20న చలో అసెంబ్లీ ఉంటుందా?

Mahesh
అమరావతి: ఈ నెల 20న అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అమరావతి పొలిటికల్ జేఏసీ, ప్రజా సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో మందడం, తుళ్లూరు గ్రామాలకు చెందిన రైతులు, స్థానికులకు పోలీసు నోటీసులు జారీ చేశారు....
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులు అంటే బీజేపీ ఊరుకోదు’

Mahesh
న్యూఢిల్లీ: మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తే… కేంద్రం చూస్తూ ఊరుకోదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని...
న్యూస్

‘ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధాని సాధిస్తాం’

Mahesh
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు శనివారం నాటికి 32వ రోజు చేరింది. ‘ప్రాణాలైన అర్పిస్తాం.. రాజధానిని సాధిస్తాం’ అంటూ అమరావతి పరిధిలోని 29 గ్రామాల...
టాప్ స్టోరీస్

అసెంబ్లీకి ప్రత్యామ్నాయ మార్గం!

Mahesh
అమరావతి: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీకి చేరుకోవడానికి మరో దారిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వినియోగంలో లేని రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు. కృష్ణాయపాలెం...
టాప్ స్టోరీస్

20నే ఏపి కేబినెట్ భేటీ

sharma somaraju
అమరావతి: ఏపి మంత్రివర్గ సమావేశాన్ని మరల 20వ తేదీకి మార్పు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ ఉత్తర్వులు జారీ చేశారు.తొలుత ఈ నెల 20వ తేదీన జరుగు మంత్రివర్గ సమావేశాన్ని...
టాప్ స్టోరీస్

ఏపి పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలో మహిళల పట్ల పోలీసులు అనుసరించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలు చేయడంపై అమరావతి రైతులు,...
రాజ‌కీయాలు

‘రాజధానిపై కేంద్ర ఆమోదం ఉందా!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని తరలింపునకు కేంద్రం ఆమోదం తెలిపిందా అన్న అనుమానం కలుగుతోందని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి, జనసేన కలయిక కీలక...
రాజ‌కీయాలు

రాజధాని మారితే ఆ భవనాలను ఏం చేస్తారు ?

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని మారితే అమరావతిలోని భవనాలను ఏం చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవేళ రాజధాని మారితే అమరావతిలోని భవనాలను కూడా ప్రజా వేదికలాగే కూల్చేస్తారా? అని...
టాప్ స్టోరీస్

‘అమరావతి రైతులకు మెరుగైన ప్యాకేజీ!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తమ ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధి గురించి ఆలోచిస్తోంది, అమరావతి రైతులు ఎవరూ అధైర్యపడవద్దనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో హైపవర్...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధాని వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Mahesh
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజధాని వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా సమావేశంలో చిట్ చాట్‌ చేశారు. అందులో భాగంగా...
న్యూస్

పోలేరమ్మా సిఎం మనసు మార్చు తల్లీ!’

sharma somaraju
‘ (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మనసు మార్చాలని పోలేరమ్మతల్లిని కోరుతూ  అనంతవరం రైతులు, మహిళలు పొంగళ్లు నైవేద్యం పెట్టి వేడుకున్నారు. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని...
టాప్ స్టోరీస్

హస్తికను సీఎం జగన్.. రాజకీయవర్గాల్లో టెన్షన్!

Mahesh
అమరావతి: ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినలో ప్రధాని మోదీని కలిసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా...
న్యూస్

అమరావతికి మద్దతుగా బైక్ ర్యాలీ

Mahesh
అమరావతి: రాజధాని అమరావతికి మద్దతుగా పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. మంగళగిరిలో చేపట్టిన బైక్ ర్యాలీలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తోపాటు సీపీఐ నేతలు నారాయణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు....
టాప్ స్టోరీస్

నేడు గవర్నర్‌తో అమరావతి జెఎసి నేతల భేటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) నేతలు ఈ రోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం కానున్నారు. చంద్రబాబుతో సహా అఖిలపక్ష నేతలు మూడు రాజధానుల సమస్యను గవర్నర్‌కు...
న్యూస్

అమరావతి రైతులకు సిపిఐ మద్దతు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధాని అమరావతి నుండి విశాఖకు తరలించే హక్కు సిఎం జగన్‌కు లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం ఆయన సిపిఐ నేతల బృందంతో మందడం,...
న్యూస్

రాజధానిపై పాలకొల్లులో ప్రజాబ్యాలెట్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామంలో రాజధాని అమరావతిపై ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని చేపట్టారు. పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ రామ్మోహన్‌ల ఆధ్వర్యంలో ఈ ప్రజా...
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న అమరావతి రైతుల దీక్షలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 30వ రోజుకు చేరాయి. పండుగ రోజుల్లో కూడా రైతులు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మందడం, తుళ్లూరు, వెలగపూడి,...
టాప్ స్టోరీస్

ఉపఎన్నికలకు టీడీపీ సిద్ధమా?: మంత్రి అవంతి

Mahesh
శ్రీశైలం: ఏపీలో రాజధాని తరలింపుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అమరావతికి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు జోలపెట్టి విరాళాలు సేకరిస్తుంటే.. అటు వైసీపీ నేతలు మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు....
టాప్ స్టోరీస్

‘పోరాడుదాం-ప్రాణత్యాగాలు వద్దు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని కోసం ఏవరూ ప్రాణత్యాగాలు చేయవద్దనీ, పోరాడి సాదిద్ధామనీ రైతులకు టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల త్యాగాలను కూడా గుర్తించలేని మూర్ఖుడని తీవ్రస్థాయిలో...
టాప్ స్టోరీస్

20న జెఏసి జైల్ భరో

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు జెఏసి నేతలు సన్నద్దం అవుతున్నారు. ఈ నెల 17న హైపవర్ కమిటీ చివరి సమావేశం, 20వ తేదీ క్యాబినెట్ భేటీ,...
రాజ‌కీయాలు

కేంద్ర హోంశాఖ మంత్రికి టిడిపి ఎమ్మెల్యే అనగాని లేఖ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రభుత్వం పోలీసుల ద్వారా రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించిందని గుంటూరు జిల్లా రేపల్లే టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు...