ఏపి ప్రభుత్వం నియమించిన సిట్ విచారణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు ఖాయమంటూ వైసీపీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు కామెంట్స్ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో...
రాజధాని అమరావతి భూ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద సీఐడీ...
Amaravati Land scam: రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై ఏపి హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్...