NewsOrbit

Tag : Amaravati news live

టాప్ స్టోరీస్

అమరావతిలో బంద్!

Mahesh
అమరావతి: రైతులపై లాఠీచార్జికి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అమరావతిలోని 29 గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు....
న్యూస్

కారు పల్టీ:6గురు మృతి

sharma somaraju
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకోంది. మందస మండలం కొత్తపల్లి వద్ద ఉన్న వంతెన పై నుంచి ఓ కారు కిందకు బోల్తా కొట్టింది. విశాఖపట్నం నుంచి బరంపూర్ వైపు వెళుతున్న కారు...
టాప్ స్టోరీస్

‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’.. ఆప్కోలో ప్రక్షాళన

Mahesh
అనంతపురం: నేతన్నలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ఆర్ నేతన్న...
టాప్ స్టోరీస్

పోలీసు బూటును ముద్దాడిన వైసీపీ ఎంపీ

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై హిందూపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. జేసీ మాటలకు కౌంటర్‌గా పోలీసు బూట్లు తుడిచిన...
టాప్ స్టోరీస్

ఏపి రాజధానిలో కొనసాగుతున్న ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రాంతంలో వరుసగా మూడవ రోజూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో వంట వార్పు చేపట్టారు. రోడ్డుపైనే వంట చేస్తుండటంతో సచివాలయానికి వాహనాల రాకపోకలు...
టాప్ స్టోరీస్

‘రాజధానిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాం’

Mahesh
అమరావతి: సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి తీసుకున్న 33వేల ఎకరాలను రైతులకు తిరిగి ఇచ్చేస్తున్నామని తెలిపారు. రాజధాని భూములు...
టాప్ స్టోరీస్

‘ఇన్‌సైడ్ ట్రేడింగ్ నిరూపిస్తే భూములిచ్చేస్తా’

sharma somaraju
అమరావతి:  తనపై ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఆరోపణలు నిరూపిస్తే ఆ భూములను ప్రభుత్వానికి రాసిస్తానని ఏపి ఎన్ఆర్‌టి సొసైటి మాజీ అధ్యక్షుడు వేమూరు రవికుమార్ పేర్కొన్నారు. నారా లోకేష్ సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి వేమూరు రవికుమార్...
టాప్ స్టోరీస్

జిల్లాకి ఒక టేబుల్..జగన్ విందు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: జిల్లాల కలెక్టర్‌లు, ఎస్‌పిలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేస్తున్నారు.  మంగళవారం తాను ఇచ్చే విందుకు హజరుకావాలని కలెక్టర్, ఎస్‌పిలకు ఆహ్వానాలు పంపారు. విందు కార్యక్రమంలో...
టాప్ స్టోరీస్

మహిళలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్షే!

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అండగా ఉండే చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్‌ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్‌ అనుమతి తెలిపింది. ఈ...