NewsOrbit

Tag : Ambati Rambabu

టాప్ స్టోరీస్

‘కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బిజెపి, జనసేన పొత్తులపై వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఈ సందర్భంగా తీవ్రంగా విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం...
న్యూస్

‘మహిళలపై ఏమిటీ పోలీసుల దాష్టీకం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతిలో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపై పోలీసులు ప్రతాపం చూపించడం దారణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మందడం గ్రామంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న...
టాప్ స్టోరీస్

‘ప్రేమ రైతుల మీదా, భూముల మీదా!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని వైసిపి ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
టాప్ స్టోరీస్

తెలుగు భాషపై టీడీపీకే ప్రేమ ఉందా ?

Mahesh
అమరావతి : తమ ప్రభుత్వం తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తోందంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. భావితరాలకు మంచి జరగాలనే ఆలోచనతోనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు....
టాప్ స్టోరీస్

రైతుల ముసుగులో రాజకీయం వద్దు!

Mahesh
తాడేపల్లి : రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు అవకాశం ఉందన్న జగన్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు....
టాప్ స్టోరీస్

స్పీకర్ కుర్చీలో అంబటి!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ‘ఏపీ దిశ యాక్ట్’ చట్ట సవరణపై చర్చ జరుగుతున్న వేళ అరుదైన ఘటన జరిగింది. స్పీకర్ కుర్చీలోకి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వచ్చి కూర్చున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఏదో...
న్యూస్

‘మోదికి సాష్టాంగపడీ ఫిర్యాదు చేసుకోండి’

sharma somaraju
అమరావతి: టిడిపి పిచ్చివాగుళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న అమరావతిలో చంద్రబాబుపై దాడి...
న్యూస్

పవన్‌పై అంబటి ఫైర్

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు  ఏజండాను మోయడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలసీ అని వైసిపి అధికార ప్రతినిధి, ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర...
టాప్ స్టోరీస్

సాక్షి.. ఆపరేషన్ కవర్ అప్!

Siva Prasad
తాజాగా శేఖర్ రెడ్డిని వైఎస్ జగన్ ప్రభుత్వం టిటిడి బోర్డు లోకి తీసుకున్న తర్వాత సాక్షి పత్రికలో వచ్చిన కథనం (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్ వార్తల్లో ఇటీవల కాస్త నానిన వ్యవహారం తిరుమల...
సెటైర్ కార్నర్

టీటీడీ బోర్డులో 1116 మంది!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) బోర్డు సభ్యుల సంఖ్యను వెయ్యి నూటా పదహార్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీంతో ఇప్పటికే నామినేట్ చేసిన పాతికపై...
టాప్ స్టోరీస్

‘సిబిఐ విచారణ జరిపించమంటారా!?’

sharma somaraju
అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ది హత్యా లేక ఆత్మ హత్యా, కుటుంబ సభ్యుల పాత్ర ఎమిటి, చంద్రబాబు పాత్ర ఎమిటి అనే అంశాలపై సిబిఐ విచారణ జరిపించమంటారా అని వైసిపి ఎమ్మెల్యేలు అంబటి...
టాప్ స్టోరీస్

వంద రోజుల పాలన రచ్చ!

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వంద రోజుల  పాలన తీరుపై అధికార విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి 30వ తేదీన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి పదవీ...
టాప్ స్టోరీస్

‘రాజధాని మారుతుందనలేదుగా!’

sharma somaraju
తాడేపల్లి : శివరామకృష్ణన్ కమిటీ అమరావతిలో రాజధాని కట్టవద్దని చెప్పిన విషయాన్నే మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రస్తావించారు తప్ప రాజధానిని మారుస్తారని ఆయన అనలేదని వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు వివరణ...
న్యూస్

‘కొంప మునగడం ఇది రెండో సారి’

sharma somaraju
అమరావతి: చంద్రబాబు తప్పును సరిదిద్దుకోకపోతే ప్రకృతి ప్రకోపానికి గురి అవుతారని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శనివారం తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తక్షణమే కరకట్టపై ఇళ్లు...
టాప్ స్టోరీస్

‘కాపు కోటా ఎలా సాధ్యం’

sharma somaraju
అమరావతి:కాపులను మోసం చేయడం వల్లనే మిమ్మల్ని ఆ పక్కన కూర్చొబెట్టారు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్‌పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు అడిగిన...
టాప్ స్టోరీస్

‘మాటల యుద్ధం’

sharma somaraju
అమరావతి: వ్యక్తిగత దూషణలు చేశారంటూ అధికార, విపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో శాసనసభలో గందరగోళ పరిస్థితి చోటుచేసుకుంది. బడ్జెట్ సమావేశాలలో ఐదవ రోజైన మంగళవారం ఆరోగ్యశ్రీపై చర్చ జరుగుతున్న సమయంలో సభా నియమాలపై...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో మాటల యుద్ధం

sharma somaraju
అమరావతి: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చ అధికార, విపక్ష సభ్యుల వాగ్వివాదానికి దారి తీసింది. అధికార పక్ష సభ్యులు గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని...
రాజ‌కీయాలు

‘రైతుల ఆత్మహత్యలు పట్టవు’

sharma somaraju
హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్‌లో నెలాపదిహేను రోజుల్లో ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా వీటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడకుండా ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. హైదరాబాదులోని వైసిపి కేంద్ర...
టాప్ స్టోరీస్

సత్తెనపల్లిలో సత్తా చాటేదెవరో?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు జిల్లాలో పల్నాటి ముఖద్వారమైన సత్తెనపల్లి నియోజకవర్గ ఎన్నికల ఫలితంపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ప్రధాన పార్టీలతో పాటు కాంగ్రెస్, బిజెపి...
న్యూస్

‘జరిగింది దాడి కాదు : ప్రజల తిరుగుబాటు’

sharma somaraju
విజయవాడ, ఏప్రిల్ 17: స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైసిపి నాయకులు ఏవ్వరూ దాడి చేయలేదనీ, ఆయన పోలింగ్ బూత్ ఆక్రమణ చేయడానికి వెళితే ప్రజలే తిరగబడ్డారని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు....
రాజ‌కీయాలు

‘పోలవరంపై సమీక్ష.. వైసిపి విమర్శ’

sarath
అమరావతి: జులైలో పోలవరం నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.  కుడి, ఎడమ ప్రధాన కాల్వ పనులు పూర్తి చేయాలని సూచించారు. చంద్రబాబు బుధవారం పోలవరం పనుల పురోగతిపై...
రాజ‌కీయాలు

కోడెలపై కేసు నమోదు

sarath
సత్తెనపల్లి: పోలింగ్ జరిగి ఐదు రోజులు అయిన తరువాత రాష్ట్ర శాసన సభా పతి కోడెల శివ ప్రసాద్‌పై కేసు నమోదైంది. ఈ నెల 11న పోలింగ్ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్ల గ్రామంలో...
రాజ‌కీయాలు

‘కోడెల ఒత్తిడితోనే అంబటిపై కేసు’

sarath
గుంటూరు:వైసిపి కార్యకర్తలపై నమోదు చేసిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని కోరుతూ వైసిపి సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఆదివారం గుంటూరు రురల్ ఎస్‌పి రాజశేఖర్ బాబును కలిసి వినతి...
న్యూస్

‘కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలి’

sharma somaraju
గుంటూరు. ఏప్రిల్ 14: వైసిపి కార్యకర్తలపై నమోదు చేసిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని కోరుతూ వైసిపి సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఆదివారం గుంటూరు ఐజి, ఎస్‌పిలను కలిసి...
రాజ‌కీయాలు

జేడి ముసుగు తొలిగింది

sarath
హైదరాబాద్: సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ టిడిపిలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలపై వైసిపి నేతలు విమర్శలు గుప్పించారు. వైసిపి నేతలు లక్ష్మీ పార్వతి, అంబటి రాంబాబు మగళవారం మీడియాతో మాట్లాడారు. లక్ష్మీనారాయణ ముసుగు తొలగిపోయిందనీ,...