న్యూఢిల్లీ: అమేఠీ రాజకుటుంబానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అస్సాం నుండి రాజ్యసభకు ఎన్నికైన సంజయ్ సింగ్ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమేఠీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీపై ఘన విజయం సాధించిన స్మృతి ఇరానీ అనుచరుడు ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. బరౌలియా గ్రామం మాజీ సర్పంచ్ సురేంద్ర సింగ్ మొన్నటి ఎన్నికలలో...
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలలో బిజెపికి ఘనవిజయం సాధించిపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులనీ, వారి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేరళ రాష్ట్రంలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గెలుపొందారు. రాహుల్ ఉత్తరప్రదేశ్లోని అమేఠీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. అయితే ఆయన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రధాని మోదీని పిల్లలు దూషిస్తుంటే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వారిని వారించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తన సోదరుడు రాహుల్ గాంధీ తరపున...
అమేథీ: వారణాసి నుంచి తాను పోటీ చేయకపోవడానికి గల కారణాలను కాంగ్రెస్ స్టార్ ప్రచారకురాలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తెలిపారు. తాను ఉత్తరప్రదేశ్లోని తూర్పు భాగానికి ఇన్ఛార్జిగా ఉన్నానని, అక్కడ...
అమేఠీ: కేంద్ర మంత్రి, అమేఠీ బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ కాంగ్రెస్ ఈస్ట్ యూపి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఆదివారం ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ప్రజలకు తప్పుడు...
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘పార్టీల మధ్య భేదం ఇదీ’ అన్న కేప్షన్...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర్ప్రదేశ్లోని అమేథీ లోక్సభ స్థానంతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచీ పోటీ చేయడం ఖరారైంది. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ ఢిల్లీలో...
ఢిల్లీ: ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆమేఠీ ప్రజలు తిరస్కరించారు, అందుకే మరో సురక్షిత స్థానం నుండి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఈ...
లక్నో: బీజేపీ విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో పలువురు సిట్టింగులకు మొండిచేయి ఎదురైంది. ఉత్తరప్రదేశ్ లో అయితే కేంద్ర మంత్రి కృష్ణరాజ్ సహా ఆరుగురు ఎంపీలకు ఈసారి టికెట్లు ఇవ్వలేదు. జాతీయ ఎస్సీ...
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ..ఇరువురూ ఒకే రోజు ఒకే సమయంలో అమేథీలో పర్యటించనున్నారు. ఇందులో వింతేముంది అనుకోవద్దు. అమేథి ఎంపీగా రాహుల్ గాంధీ తన నియోజకవర్గ పర్యటన చేస్తున్నారు....