గుంటూరు: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షాకి కేంద్ర హోంశాఖ మంత్రి పదవి ఇవ్వడంపై సిపిఐ జాతీయ నేత నారాయణ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ దాదాపు 12మందిని అమిత్షా ఎన్కౌంటర్ల...
అహమ్మదాబాద్ (గుజరాత్): ప్రధాన మంత్రి నరేంద్ర మోది కొద్ది సేపటి క్రితం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో దశ ఎన్నికల్లో భాగంగా అహ్మదాబాద్లో జరుగుతున్న పోలింగ్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రనిప్...
రాజమండ్రి, ఫిబ్రవరి 21: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో 90శాతం హామీలను మోదీ సర్కార్ నెరవేర్చిందని భారతీ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం రాజమండ్రిలో జరిగిన...
రాజమండ్రి, ఫిబ్రవరి 21: ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం రాజమండ్రికి చేరుకున్నభారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాకు నిరసన ప్రదర్శనలు ఎదురయ్యాయి. అమిత్షా పర్యటనను వ్యతిరేకిస్తూ టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్లేకార్డులతో...
ఢిల్లీ, జనవరి 20: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్షా ఢిల్లీలోని ఎయిమ్స్ నుండి ఢిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఆయన స్వైన్ ఫ్లూ బారిన పడ్డాడు. ఆస్పత్రి నుంచి చికిత్స అనంతరం ఇంటికి వచ్చినట్లు...