తెలంగాణ రాజకీయ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా నివాసంలో మంగళవారం తెలంగాణ బీజేపీ నేతల సమావేశం...
2024 లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ మరింత భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశ్వసాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎన్ డీ ఎం సీ...
బీఆర్ఎస్ తొలి బహిరంగ ఖమ్మంలో ఏర్పాటు చేయడానికి పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ సిద్దమవుతున్న వేళ ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు ఆ జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి....
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. మొన్న రాత్రి ఢిల్లీకి వెళ్లిన సీఎం వైఎస్ జగన్ .. నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనంతరం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ...
తెలంగాణ గవర్నర్ తమిళి సై ఢిల్లీకి చేరుకున్నారు. తమిళి సై చెన్నై నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. తమిళి సై తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు...
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణకు చెందిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేసింది. మర్రి శశిధర్ రెడ్డి నిన్న తెలంగాణ బీజేపీ నేతలతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్...
తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశమైయ్యారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా...
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాాట్లాడుతూ .....
AP TS Bifurcation Issues: తాంబూలాలు ఇచ్చాం .. తన్నుకు చావండి అన్న రీతిలో విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చి పారేశారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కేరళలోని తిరువనంతపురంలో...
టాలివుడ్ అగ్రనటుల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు రాత్రి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. నేటి మునుగోడు సభ తర్వాత అమిత్ షా రామోజీ ఫిలిం...
తెలంగాణలో బీజేపీ రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలను సిద్దం చేసుకుంటోంది. ఈ క్రమంలో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అధికార టీఆర్ఎస్ తో సహా కాంగ్రెస్...
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలో స్థానికులు అడ్డుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఎద్దండిలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీ కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో...
2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు పరిస్థితి ఏమిటో..! ఇప్పుడు తెలంగాణలో కేసిఆర్ పరిస్థితి అలాగే ఉందని సరిగ్గా అర్ధం చేసుకోవాలి. 2019 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని లెక్క...
BJP Meeting: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ (BJP) ఏర్పాటు చేసిన విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) తన దైన శైలిలో కేంద్ర మంత్రి...
Amit Shah: బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ (Hyderabad)లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. కనీసం పార్టీ అధ్యక్ష పదవికి...
Chandrababu: తెలుగుదేశం ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. బీజేపికి ఎదురు తిరగడం, మేము బీజేపీకి అనుకూలం కాదు, బీజేపీ మాకు భద్ద శత్రువు అని రాష్ట్రపతి ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా జాతీయ...
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీది సున్నితమైన మనస్తత్వమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రధాని మోడీలోని సున్నిత వ్యక్తిత్వ కోణాన్ని తెలియజేసే ఓ ఉదంతాన్ని గుర్తు చేశారు అమిత్. నరేంద్ర...
Amith Shah: భారత దేశంలో ప్రస్తుతం ఓ పెద్ద వ్యవస్థీకృతమైన మైండ్ ఏదైనా ఉంది అంటే గుర్తుకు వచ్చేది కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా. బీజేపీని 2019 ఎన్నికల్లో...
BJP: తెలంగాణలో పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలోపేతం అవుతోంది. బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుండి కేసిఆర్ సర్కార్ పై దూకుడుగా వ్యవహరిస్తున్నారు....
BJP: ఏపిలో బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతుంటాయి. కాళ్లు మాత్రం గడప కూడా దాటడం లేదు. స్వతహాగా అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష అయితే ఉంది కానీ అందుకు తగ్గ ప్రణాళిక, బలోపేతానికి చర్యలు లేవు....
Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ర్టాల మండలి సమావేశం తూతూమంత్రంగా ముగిసింది.ఈ సమావేశంలో అద్భుతాలు జరుగుతాయని ఆశించినవారందరికీ నిరాశే మిగిలింది. ఈ సమావేశంలో పాల్గొన్న...
Tirupati: దక్షిణ భారత దేశంలో తిరుపతి ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ విదేశాల నుంచి తిరుపతికి స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తారు. ఈ వర్గం ఆ వర్గం అనే తేడా...
TDP Vs YCP: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్ద ఏపిలో పరిణామాలపై టీడీపీ, వైసీపీ ఎంపిలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదులు చేశారు. హోంశాఖ పార్లమెంటరీ సంప్రదింపుల సంఘం...
Amith Shah: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తరువాతనే దేశానికి స్వతంత్ర భద్రతా విధానం దక్కిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రుస్తాంజీ మెమోరియల్ లెక్చర్ కార్యక్రమంలో భాగంగా సరిహద్దు...
Uttarakhand Crisis: బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు తన రాజీనామా లేఖను తీరత్ సింగ్ రావత్...
Vizag as AP capital: అమరావతి నుండి తీర నగరమైన విశాఖపట్నంకు రాష్ట్ర రాజధానిని (పరిపాలన) మార్చడం వలన నగరంలోని కీలక రహదారులు మరమత్తుల దశలో ఉన్నాయి. వైజాగ్ యొక్క పౌరసంఘం ఈ నిర్మాణ...
YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైనట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్బంగా జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను...
Etala Rajender: ఈటల రాజేందర్ Etala Rajender టీఆర్ఎస్ తో సుదీర్ఘ అనుబంధం ఉన్న నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అప్పటివరకూ రాజకీయ నేపథ్యంలేని ఈటల ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు. కేసీఆర్...
RRR Arrest: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం ఢిల్లీ దాకా చేరింది.కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోర్టులో ఈ బాల్ పడింది. బుధవారం రాఘురామకృష్ణంరాజు కుమారుడు భరత్, కుమార్తె ఇందు ప్రియదర్శిని...
RRR: రఘురామకృష్ణ రాజు RRR వైసీపీ రెబల్ ఎంపీ మరో వివాదాస్పద అంశంపై పోరు మొదలుపెట్టారు. అవకాశం చిక్కినప్పుడల్లా పార్టీ తీరుపై, నాయకుల చర్యలపై మండిపడే ఆయన ఏకంగా పార్టీ అధినేత.. ఏపీ సీఎం...
BJP : భారతీయ జనతా పార్టీ అసలు ఉందో లేదో కూడా ఏపీ రాష్ట్ర ప్రజలకి అర్థం కాని సమయం ఇది. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వారికి ఒరిగిందేమీ లేదు. సోము...
Vizag Steel Plant : ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ లో జరుగుతున్న ఆందోళనలను అసలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్లాంట్ లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల...
Amit Shah : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వేడి మాంచి కాకమీదుంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని దీదీ..మొదటిసారిగా బెంగాల్ లో కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు ఎవరి ఎఫర్ట్ వారు పెడుతున్నారు.దీంట్లో...
Amit Shah : పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతున్నాయి. రెండుసార్లు రాష్ట్ర పగ్గాలు చేట్టిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మూడవ సారి కూడా అధికారాన్ని...
Amit Shah : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం ఢిల్లీలో రైతుల ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రైతులకు మద్దతుగా పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర...
Delhi : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత కొంత కాలం నుండి దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు ఢిల్లీలో ఆందోళనలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఢిల్లీకి పయనం అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల హడావిడి లో ఢిల్లీ పెద్దలను కలిసిన పవన్ మళ్లీ ఈనెలాఖరులో రెండు రోజుల ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఇంతకీ...
తిరుపతి ఉప ఎన్నికల్లో రాణించడానికి ఏపీ బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు స్టార్ట్ చేయటం తెలిసిందే. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాన్ని మండలాలుగా విభజించి కొంతమంది కీలక నాయకులకు బాధ్యతలు కమలనాథులు అప్పజెప్పడం జరిగింది. ఈ...
త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్టుగా వాతావరణం నెలకొంది. మమతా బెనర్జీ ఎక్కడా కూడా బిజెపి ఎత్తుగడలు సాగనివ్వకుండా అధికారాన్ని ఉపయోగిస్తూ ఎక్కడికక్కడ...
వరుసగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ టూర్ జాతీయస్థాయిలో అదేవిధంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్...
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సమావేశం కొనసాగింది. ప్రధానంగా వరద సాయం, పోలవరం ప్రాజెక్టు సవరించిన...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరిన వైఎస్ జగన్ అయదు గంటల ప్రాంతంలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రాత్రి 9...
సరిగ్గా లాక్ డౌన్ ముందు బండి సంజయ్ అధ్యక్ష పీఠం చేపట్టారు. దీంతో బీజేపీ కిందిస్థాయి క్యాడర్ కి తనని తాను పరిచయం చేసుకోవడానికి కరోనా అడ్డు పడినా గాని దుబ్బాక ఉప ఎన్నికలలో...
గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకున్న టిఆర్ఎస్ తాజాగా 56 స్థానాలు గెలుచుకుంది. అయినా సరే మేమే నంబర్ వన్ అన్న రీతిలో సంబరాలు చేసుకుంటున్న టీఆర్ఎస్ శ్రేణులకు ఫలితాలు వచ్చిన...
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ సాధిస్తున్న విజయాలు ఆయన పేరు ఢిల్లీలో డబుల్, త్రిబుల్ అవుతుంది. దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడం తోపాటు గ్రేటర్ ఎన్నికలలో రెండో అతిపెద్ద పార్టీగా బిజెపి...
దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడంతో బీజేపీ తెలంగాణలో పాతుకు పోవటానికి శతవిధాల ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కచ్చితంగా జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికలలో వంద స్థానాలకు పైగా గెలవటం...
దక్షిణాదిలో పాగా వేయాలని అనేక ప్రయత్నాలు చేస్తున్న బిజెపికి తెలంగాణలో మెల్లమెల్లగా ట్రాక్ లో పడుతుంది. దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడంతో అజయ్ కెలుకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కూడా కొనసాగించాలని అనేక ప్రయత్నాలు...
దేశంలో కరోనా కలకలం రేపుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో చలి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న తరుణంలో కరోనా విలయతాండవం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఢిల్లీలో విచ్చలవిడిగా చెలరేగిపోయిన కరోనా...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల గురించి వివరిస్తూ..దాదాపు రూ.4450 కోట్ల మేర నష్టం వాటిల్లిందనీ, కేంద్ర ప్రభుత్వం...