NewsOrbit

Tag : Amit shah

న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

పవన్ ఇక ఒంటరి పోరాటమే..! బీజేపీతో కటీఫ్..!?

sharma somaraju
  రాజకీయాల్లో నిలకడ లేకపోకపోతే ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. రాజకీయ నిర్ణయాలు, మాటలు, అడుగులు ఏవైనా సహేతుకమైన దారిలో లేకపోతే ప్రజల్లో చులకన భావన రావడంతో పాటు స్నేహితులు కూడా దూరంగానే జరుగుతారు. అయితే...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: రేపు ఢిల్లీకి జగన్..! ప్రధానిని కలిసే అవకాశం

Special Bureau
   (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. 22వ తేదీ సాయంత్రం అయిదు గంటలకు ఢిల్లీకి చేరుకోనున్న సీఎం జగన్..ప్రధాన మంత్రి...
Featured న్యూస్

బ్రేకింగ్: ఎయిమ్స్ నుండి డిశ్చార్జ్ అయిన అమిత్ షా

Vihari
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఎయిమ్స్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అమిత్ షా చేరిన విషయం తెల్సిందే. అమిత్ షా వరసగా అనారోగ్యానికి గురవుతుండడం...
Featured న్యూస్

బ్రేకింగ్: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు కరోనా పాజిటివ్‌

Vihari
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేసారు. కొంత అనారోగ్యంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది....
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఎంతగా బలపడినా.. రాష్ట్రంలో బిజెపికి లోటు ఇదే…!!

sharma somaraju
  బిజెపి జాతీయ పార్టీ నోడౌట్. పార్టీకి పునాదులు బాగానే ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీ పునాదుల పరిస్థితి ఓకే.. ఇప్పుడిప్పుడే మెరుగు పర్చుకుంటున్నారు. కానీ పార్టీ కార్యాలయ పునాదులు ఎప్పుడు పడతాయనేదే ప్రశ్న. మోడీ...
Featured న్యూస్ రాజ‌కీయాలు

అమిత్‌షాకు చంద్రబాబు ఫోన్..!ఎందుకంటే..?

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్‌డిఏ నుండి వైదొలగిన తరువాత చాలా కాలానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ ‌షాకు ఫోన్ చేశారు. అయితే...
న్యూస్ హెల్త్

బ్రేకింగ్ : అమిత్ షా కోవిడ్ అప్డేట్

Arun BRK
కేంద్ర హోమ్ మంత్రి… భారతీయ జనతా పార్టీ ప్రముఖ నేత అమిత్ షా కి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో అతను ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే అతనికి కరోనా వ్యాధి...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

తమిళనాడు లో ఆపరేషన్ కమలం .. ఏపీ కి అన్వయించుకోవచ్చా ?

siddhu
ఎవరేమన్నా…. తమిళనాడు రాజకీయాల గురించి మనకి పెద్ద అవగాహన లేకపోయినా…. వారి గురించి చిన్న సమాచారం తెలిసినా సరే… అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అసలు వారి రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే...
న్యూస్

బ్రేకింగ్: కరోనా నుండి పూర్తిగా కోలుకున్న అమిత్ షా

Vihari
కేంద్ర హోమ్ మంత్రి కరోనా నుండి పూర్తిగా కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగటివ్ వచ్చింది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేసారు. “తాజాగా జరిపిన పరీక్షల్లో నాకు కరోనా నెగటివ్...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ

Vihari
వరసగా కేంద్ర మంత్రులు కరోనా బారిన పడుతుండడం కలవరపెడుతోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం కేంద్రంలో పెట్రోలియం శాఖా మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు....
న్యూస్

బ్రేకింగ్: హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్

Vihari
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ సోకింది. తనకు కరోనా పాజిటివ్ తేలినట్లు స్వయంగా ఆయనే ట్వీట్ చేసారు.   కరోనా లక్షణాలు కనిపించగానే పరీక్ష చేయించుకున్నట్లు తెలిపారు అమిత్ షా....
బిగ్ స్టోరీ సినిమా

యాభై సిమ్ కార్డ్ లు మార్చిన సుశాంత్ ? – ఒకే ఒక్క నెలలో .. పోలీసుల దగ్గర స్ట్రాంగ్ ప్రూఫ్ ?

siddhu
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజుకొక కీలక మలుపు తిరుగుతోంది. ఏకంగా బిజెపి పెద్దన్న అమిత్ షా కే ఈ విషయమై సిబిఐ ఎంక్వైరీ కొరకు ఆదేశాలు జారీ చేయమని డిమాండ్...
న్యూస్ రాజ‌కీయాలు

రాజస్థాన్ తరవాత మోడీ – అమిత్ షా కూల్చబోయేది ఆ రాష్ట్ర సర్కార్ నే ? 

sekhar
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉంటే మరోవైపు రాజస్థాన్ రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు స్టార్ట్ అయ్యాయి. డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఇది బీజేపీ EGOకి సంబంధించిన మ్యాటర్ – ఆమె ఒక్కత్తే అడ్డం పడుతోంది !

siddhu
భారతదేశంలో మెజారిటీ భూభాగాన్ని శాసిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రధాన బలాలలో సోషల్ మీడియా ఒకటి. 2014, 2019 ఎన్నికలలో మోడీ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా ప్రధాన కారణం...
రాజ‌కీయాలు

ఇటు రాజుగారు..అటు వైసిపి ఎంపీలు.. ఢిల్లీలో మకాం..!

sharma somaraju
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయం లో వైసీపీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది. ఆయనను ఎలాగైనా పార్టీ నుంచి సాగనంపుతూనే పార్లమెంటు నుంచి కూడా అనర్హత వేటు వేయాలని పక్కా ప్రణాళికలు...
న్యూస్

అమిత్ షా నోట.. యుద్ధం మాట..! ఎవరితోనంటే?

sharma somaraju
ఒక పక్క కరోనా మహమ్మారి, మరో పక్క చైనా – భారత్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను ఉద్దేశిస్తూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఒ...
5th ఎస్టేట్

ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగి పోయేదాకా వీరంతా నిద్రపోయేలా లేరు..!

siddhu
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు మనశ్శాంతి అన్నదే లేకుండా పోయింది. రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతూ ఉంటే ఆయనకు రాజకీయంగా కూడా తలనొప్పులు మొదలయ్యాయి. ఏపీలో జగన్ కు మాదిరిగానే కర్ణాటకలో ఆయన...
న్యూస్

బ్రేకింగ్ : ఢిల్లీ ఆరోగ్య మంత్రి పరిస్థితి విషమం..! చివరి ప్రయత్నంగా వైద్యులు ఏం చేయనున్నారంటే…

arun kanna
మూడు రోజుల క్రితం ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ కరోనా వైరస్ కారణంగా ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ మహమ్మారి వైరస్ 50 ఏళ్లకు పైబడిన...
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ఎల్లో మీడియాకి జగన్ స్ట్రాంగ్ ముకుతాడు…

siddhu
మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య జరగాల్సిన కీలకమైన భేటీ రద్దయింది. కరోనా వైరస్ తీవ్రత మరియు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం...
ఫ్యాక్ట్ చెక్‌

షా… కి ఏమయిందో తెలుసుకోండి…!

sharma somaraju
సోషల్ మీడియాలో అనేక ఫేక్ న్యూస్ సెర్క్యూలేట్ అవుతుండటం తెలిసిందే. అయితే కొందరు ఏకంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పైనే తప్పుడు ప్రచారానికి తెరలేపారు. అయితే ఆయన తప్పుడు ప్రచారానికి...
టాప్ స్టోరీస్

దిశ చట్టంపై కేంద్రంలో కదలిక…!

Srinivas Manem
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదిశ చట్టంపై కేంద్రం లో ముందడుగు పడింది. మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడి చేసిన వారిని నేరం రుజువైతే 21 రోజుల్లోనే ఉరి తీయాలనే ఉద్దేశంతో ఈ బిల్లుని ఏపీశాసనసభ...
వ్యాఖ్య

పిడుక్కీ బిచ్చానికీ ఒకే మంత్రమా?

Siva Prasad
అనగనగా ఓ పేదబ్రాహ్మణుడు. అతనేం చదువుకోనూలేదు – ఏ పనీ చెయ్యడమూ రాదు. ఫలితంగా అతగాడు కులవృత్తి అయిన పౌరోహిత్యం గానీ, మరో కులవృత్తి అయిన పఠన-పాఠనాలు  కానీ  చెయ్యలేకపోయాడు. గత్యంతరంలేక యాయవారం చేసుకుని...
టాప్ స్టోరీస్

షాతో సీఎం జగన్ 40నిముషాలు భేటీ!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సుమారు 40 నిముషాల పాటు భేటీ అయ్యారు. వీరి భేటీలో  ప్రధానంగా మండలి...
టాప్ స్టోరీస్

హస్తిన సీటు… ఎవరికో ఓటు…!

sharma somaraju
పొలిటికల్ మిర్రర్  దేశ రాజధానిలో రాజకీయం రాజుకుంది…! నాయకుల వాగ్బాణాలు ఎదుటి వారిపైకి దూసుకెళ్తుంటే.., వాగ్ధానాలు జువ్వల్లాగా గాలిలో ఎగురుతున్నాయి. నాయకులు ఎన్ని మాటలు చెప్పినా, హస్తిన ప్రజలు మాత్రం విభిన్న తీర్పు ఇస్తుంటారు....
టాప్ స్టోరీస్

 ఆప్‌పై పోరుకు అతిరధ మహారధులు!

Siva Prasad
న్యూఢిల్లీ: కొరకరాని కొయ్యగా మారిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఓటమి రుచి చూపించి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఢిల్లీ పీఠం కైవసం చేసుకునేందుకు బిజెపి సర్వశక్తులూ ఒడ్డుతోంది. బిజెపి గత ఎన్నికలలో...
వ్యాఖ్య

సాంస్కృతిక విప్లవం వైపు సాగాలి!

Siva Prasad
మీడియాలో చాలా కాలంగా పనిచేస్తున్న ఒక మిత్రుడు మొన్న ఫోనులో మాట్లాడుతూ అసలు దేశంలో ఏం జరుగుతోంది? ఎందుకింత అలజడి? అని అడిగాడు. తెలిసి అడిగాడా? తెలియక అడిగాడా? నా ఉద్దేశం తెలుసుకోవాలని అడిగాడా?...
టాప్ స్టోరీస్

‘ఈ గడ్డం వాడితో చర్చించండి చూద్దాం’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై బహిరంగ చర్చకు రావాలన్న హోంమంత్రి అమిత్ షా సవాలును అందరికన్నా ముందు బిఎస్‌పి నేత మాయావతి స్వీకరించారు. ఎక్కడైనా ఏ వేదికపైనయినా చర్చకు...
టాప్ స్టోరీస్

బిజెపి జాతీయ అధ్యక్షుడుగా నడ్డా

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యశ్రుడుగా జెపి నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో  బిజెపి సంస్థాగత ఎన్నికల కార్యక్రమం ముగిసింది. జెపి నడ్డాకు అమిత్‌షా...
టాప్ స్టోరీస్

హస్తికను సీఎం జగన్.. రాజకీయవర్గాల్లో టెన్షన్!

Mahesh
అమరావతి: ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినలో ప్రధాని మోదీని కలిసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా...
టాప్ స్టోరీస్

‘ఒకరు దుర్యోధనుడు- మరొకరు దుశ్శాసనుడు’!

Mahesh
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను దుర్యోధనుడు, దుశ్వాసనులతో పోల్చారు మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా. దేశంలో అత్యంత ప్రమాదకరమైన ‘తుక్డే తుక్డే’ గ్యాంగులో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే...
టాప్ స్టోరీస్

ఇక జాతీయ జనాభా రిజిస్టర్ వివాదం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: జాతీయ పౌరసత్వం జాబితా (ఎన్ఆర్‌సి) వివాదం కొనసాగుతుండగానే బిజెపి ప్రభుత్వం మరో కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ జాతీయ జనాభా...
టాప్ స్టోరీస్

‘మహా’ డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ కు మళ్లీ డిప్యూటీ సీఎం పదవి దక్కినట్లు సమాచారం. డిసెంబర్‌ 30వ తేదీన మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి....
టాప్ స్టోరీస్

కాషాయం పలుచబడిపోతోందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశంలో బీజేపీ హవా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా జార్ఖండ్ ఎన్నికల్లో ఫలితాలను చూస్తే బీజేపీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్నట్లు స్పష్టమవుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బీజేపీ.....
వ్యాఖ్య

మతము..మానవత్వము…దేశము!

Siva Prasad
మహాత్మా గాంధీ 150వ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుతున్న ఏలికలు గాంధీని ఒక విగ్రహంగా తప్ప ఆయన సందేశాలను గాని, ఆయన ఉపదేశాలను గానీ పట్టించుకునేలా  కనిపించడం లేదు. గాంధీ తన హింద్ స్వరాజ్...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో మళ్లీ ‘పౌర’ సెగలు

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన నిరసనలు మరోమారు హింసాత్మకంగా మారాయి. జామియా మిలియా యూనివర్శిటీలో జరిగిన అల్లర్ల వేడి ఇంకా చల్లారకముందే ఈస్ట్ ఢిల్లీలో నిరసనకారులు రెచ్చిపోయారు. మంగళవారం సీలంపూర్‌ ప్రాంతంలో...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో పికెతో జట్టు కట్టిన కేజ్రీవాల్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు గిరాకీ పెరుగుతోంది. ప్రశాంత్ కిషోర్‌ సారధ్యంలోని  ఐప్యాక్ సంస్థ రానున్న ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

‘అమిత్ షా జడ్జి కాదు బతికిపోయాం’!

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. దీని చట్టబద్ధతను కోర్టు నిర్ణయిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కపిల్ సిబల్‌ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నంత మాత్రాన అది చట్టబద్ధం...
టాప్ స్టోరీస్

ఆ మూడు రాష్ట్రాలు పౌరసత్వం బిల్లుకు వ్యతిరేకం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు ఇప్పుడు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఈ బిల్లును అంగీకరించబోమని పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో...
టాప్ స్టోరీస్

పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ఐపిఎస్ రాజీనామా

sharma somaraju
ముంబై: భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ మహారాష్ట్ర ఐ పి ఎస్ అధికారి అబ్దుల్ రహమాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లు మతతత్వ పూరితమైనదనీ, రాజ్యాంగ...
టాప్ స్టోరీస్

అర్థంతరంగా జగన్ వెనక్కి

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన ఢిల్లీ పర్యటన అర్థాంతరంగా ముగించుకున్నారు. ఆయన వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన వెనక్కు బయలుదేరారు. ఢిల్లీ నుంచి నేరుగా కడప...
టాప్ స్టోరీస్

‘రైతు సమస్యలపై రాజధానిలో కవాతు చేస్తా’

sharma somaraju
చిత్తూరు: ‘పవన్ కళ్యాణ్‌ను తిట్టాలి, వాళ్లను తిట్టాలి, వీళ్లను తిట్టాలి అనే ధ్యాసే తప్ప రైతుకు అండగా ఉండాలన్న ఆలోచన మీకు ఎప్పుడు ఉంది’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వాన్ని...
టాప్ స్టోరీస్

‘కమలానికి నేనెప్పుడు చెప్పాను కటీఫ్!?’

sharma somaraju
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ భారతీయ జనతా పార్టీతో దోస్తీ చేయాలని భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా కనబడటంతో మంత్రులు...
టాప్ స్టోరీస్

బజాజ్ వ్యాఖ్యలు గట్టిగానే తగిలినట్లున్నాయి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై చేసిన విమర్శ తగలాల్సిన చోట తగిలినట్లుంది. ఆయన వ్యాఖ్యలకు కేంద్రమంత్రుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయింది. ఎవరైనా గానీ తమ...
టాప్ స్టోరీస్

బెంగాల్‌లో బైపోల్ వార్.. బీజేపీ నేతపై దాడి!

Mahesh
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మూడు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగుతున్న వేళ.. ఓ బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగింది. ఖరగ్‌పూర్‌ సదర్‌, కలియాగంజ్‌, కరీంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంపూర్‌ నియోజకవర్గం...
టాప్ స్టోరీస్

దేశవ్యాప్తంగా ఎన్ఆర్‌సీ చేప‌ట్ట‌నున్న‌ కేంద్రం!

Mahesh
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్‌సీ)ని అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. అస్సాంలో నిర్వ‌హించిన ఎన్ఆర్‌సీ త‌ర‌హాలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్ఆర్‌సీ చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్రకటించారు. ఈ...
టాప్ స్టోరీస్

విజయసాయిపై అమిత్ షా అసహనం దేనికి సూచన!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసహనం వెలిబుచ్చారన్న వార్త వైసిపి వర్గాలకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే...
టాప్ స్టోరీస్

బలపరీక్షలో శివసేన వైఖరి ఏమిటి?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీని ఆహ్వానించిన రాష్ట్ర గవర్నర్.. తమ బలాన్ని నిరూపించుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరిండచిన...
టాప్ స్టోరీస్

‘బిజెపిలో నైతిక విలువలకు తిలోదకాలా!?’

Siva Prasad
అత్మహత్య చేసుకున్న ఎయిర్‌హోస్టెస్ గీతికా శర్మ, ఆమెను లైంగికంగా వేధించి ఆత్మహత్యకు పురికొల్పాడన్న అభియోగంపై కోర్టులో కేసు  ఎదుర్కొంటున్న గోపాల్ కందా (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ మిగతా పార్టీలకన్నా తాము భిన్నం అని...
రాజ‌కీయాలు

కేంద్రం ఎన్ని హామీలు ఇచ్చింది?

Mahesh
విజయవాడ: సీఎం జగన్ కు ఢిల్లీలో ఓ ఎంపీకి ఇచ్చిన విలువ కూడా ఇవ్వడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని చెబుతున్న సీఎం జగన్ ఈ...
టాప్ స్టోరీస్

జగన్‌కు అమిత్‌షా దర్శనం లేదా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వేచి చూసినప్పటికీ...