న్యూఢిల్లీ: బిజెపి వ్యూహకర్త అమిత్ షా ఈసారి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చేరబొతున్నారు. 2014లో బిజెపికి గెలుపు సాధించిపెట్టి, తర్వాత తాజాగా 2019 ఎన్నికలలో ఇంకా భారీ విజయానికి వ్యూహం పన్ని విజయవంతంగా అమలుచేసిన...
దీర్ఘకాలం పాటు వామపక్షాల ఏలుబడిలో ఉన్న పశ్చిమ బెంగాల్లో మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు బిజెపి పక్షాన ఈ ఎన్నికలలో పని చేశారన్న వార్తలు దేశ ప్రజలను నివ్వెరపోయేలా చేశాయి. దానికి తగ్గట్టుగానే ఆ రాష్ట్రంలో...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్రంపై పోరాడే పరిస్థితి లేదని కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనప్రాయంగా చెప్పారు. ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన జగన్ తర్వాత ఆంధ్రాభవన్లో...
దీర్ఘకాలం పాటు వామపక్షాల ఏలుబడిలో ఉన్న పశ్చిమ బెంగాల్లో మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు బిజెపి పక్షాన ఈ ఎన్నికలలో పని చేశారన్న వార్తలు దేశ ప్రజలను నివ్వెరపోయేలా చేశాయి. దానికి తగ్గట్టుగానే ఆ రాష్ట్రంలో...
న్యూఢిల్లీ: ‘నాధూరాం గాడ్సే గాంధీజీని భౌతికంగా అంతం చేశాడు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వంటి వారు మహాత్ముడి ఆత్మని చంపుతున్నారు’. ఈ మాటలన్నది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్ధి. దేశంమంతటా చర్చనీయాంశంగా మారిన...
న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా అయిదేళ్లలో మొదటి విలేఖరుల సమావేశంలో పాల్గొని ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రం విసిరారు. ‘అభినందనలు మోదీజి. గొప్ప ప్రెస్...
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో మంగళవారం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచారం సందర్భంగా చోటుచేసుకున్న హింస కారణంగా అక్కడ ఏడవ దశ పోలింగ్కు సంబంధించి ప్రచారం రేపే ముగించాలని కేంద్ర ఎన్నికల...
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఫిర్యాదుల కేసును సుప్రీంకోర్టు ఈనెల ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్ కాంగ్రెస్ ఎంపి సుస్మితా దేవ్ తరపున హాజరయిన...
న్యూఢిల్లీ: బిజెపి సంస్థాపక దినం నాడు ఎంపి శత్రుఘన్ సిన్హా ఆ పార్టీని వదిలిపెట్టారు. చాలాకాలంగా బిజెపి అగ్ర నాయకత్వం తీరుపై బహిరంగంగానే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ఆ మాజీ సినీ నటుడు...
మక్కా మసీదు పేలుళ్ల కేసులో స్వామీ అసిమానంద్ను నిర్దోషిగా విడుదల చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కోర్టు న్యాయమూర్తి రవీంద్రా రెడ్డి బిజెపిలో చేరారంటూ సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ ప్రచారంలోకి...
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో ప్రభుత్వం నడుపుతున్న బిజెపికీ మధ్య రాష్ట్రంలో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్నది. నిజానికి అది ఆశ్యర్యకరమైన విషయమేమీ కాదు. బిజెపి నాయకత్వం తీరు గమనిస్తూ వచ్చిన...
ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ద్వయానికి చెడ్డ రోజులు ప్రారంభం అయినట్లున్నాయి. రానున్న లోక్సభ ఎన్నికలకు రిహార్సల్గా అందరూ భావించిన మొన్నటి అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో అధికారపక్షానికి ఎదురుదెబ్బ...