హస్తినలో బిజీబిజీగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ..ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ
మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి బిజీబిజీగా గడిపారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్ .. ముందుగా కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్...