అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ భారతీయ జనతా పార్టీతో దోస్తీ చేయాలని భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా కనబడటంతో మంత్రులు...
హైదరాబాద్: సమ్మె చేస్తున్న ఆర్టిసి కార్మికులు నవంబర్ అయిదవ తేదీలోగా బేషరుతుగా విధుల్లో చేరాలనీ, అలా చేరితేనే వారికి భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ హుకుం జారీ చేసిన నేపథ్యంలో సమస్యను కేంద్ర హోంశాఖ...
ముంబాయి: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు పంచాయతీ వ్యవహారం బిజెపి, శివసేన మధ్య ఇంకా తేలలేదు. ఫలితాలు వెలువడి అయిదు రోజులు గడుస్తున్నా ఇంకా అధికార పీఠం ఎక్కడంపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో...
అమరావతి: దేశ వ్యాప్తంగా ఇప్పుడు బిజెపి హవా నడుస్తోందనీ, అయితే ఇది ఎల్లకాలమూ ఉండదనీ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్కుమార్ పేర్కొన్నారు. ఒక టివి ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నరేంద్రమోది,...
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోది, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాలను మెగా స్టార్ చిరంజీవి నేడు కలవనున్నారు. బిజెపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్తో కలిసి చిరంజీవి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ‘సైరా’...
హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల సమ్మె ఉదృతం అయిన నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై కేంద్రం ఆరా తీస్తున్నది. గవర్నర్ తమిళసై నేడు ఢిల్లీ బయలు దేరి వెళుతున్నారు. సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిసి...
హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఢిల్లీలో అమిత్షా నివాసానికి వెళ్లి రాధాకృష్ణ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఆర్టికల్ 370...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జాతిని ఏకీకృతం చేయాలంటే హిందీని అందరూ దేశభాషగా స్వీకరించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలకు హిందీయేతర రాష్ట్రాలలో వ్యక్తమైన వ్యతిరేకత రెండవ రోజు మరింత బలపడింది. కేరళ ముఖ్యమంత్రి...
న్యూఢిల్లీ: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, వైసిపి ఎంపిలు స్వాగతం పలికారు. వామపక్ష తీవ్రవాద పీడిత రాష్ట్రాల్లో...
అమరావతి: పార్టీ నేతలంతా పోలోమని బిజెపిలో చేరుతున్నా కిక్కురుమనలేని దయనీయ స్థితిలో చంద్రబాబు ఉన్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల తరువాత వరుసగా పలువురు టిడిపి నేతలు బిజెపి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పోలవరం ప్రాజెక్టుపై దూకుడుగా ముందుకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అవరోధాలు ఎదురయ్యాయి. అనునయంగా చెప్పినా వినకుండా పోలవరం నిర్మాణంలో రివర్స్ టెండరింగ్కు నోటిఫికేషన్ జారీ చేయడంతో కేంద్ర ప్రభుత్వం...
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోది, హోంశాఖ మంత్రి అమిత్షాలపై సూపర్ స్టార్, రజని మక్కల్ మంద్రమ్ పార్టీ అధినేత రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండేళ్ల ప్రస్థానంపై రూపొందించిన...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ భారత్లో అంతర్భాగమని హోంశాఖ మంత్రి అమిత్షా మరో సారి స్పష్టం చేశారు. మంగళవారం లోక్సభలో జమ్ము కశ్మీర్ పునర్విభజనపై అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ కొనసాగుతోంది. బిల్లుపై...
న్యూఢిల్లీ: తనను గృహ నిర్బంధం చేయలేదని భారత హోంశాఖ మంత్రి అమిత్షా అబద్దం చెబుతున్నారని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఎన్డిటివితో తెలిపారు. మంగళవారం లోక్సభలో ఆర్టికల్ 370 రద్దు, జమ్ము...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం సాయంత్రం ప్రధాని మోదితో భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను తరువాత ప్రధాన...
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 ఇక లేదనీ, రాష్ట్రపతి ఉత్తర్వుతో అది తక్షణం రద్దయిందనీ కేంద్ర హోంత్రి అమిత్...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్పై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రధాని నరేంద్ర మోది నివాసంలో ఏర్పాటు చేసిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. కశ్మీర్పై ఏ విధమైన వ్యూహాలను అమలు చేస్తే ఎటువంటి సమస్యలు వస్తాయన్న...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అస్సాం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద బీభత్సంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలోని 33 జిల్లాలలో 21 జిల్లాలు వరదల ప్రభావానికి గురయ్యాయి. వరదలు ముంచెత్తడంతో ఇప్పటి వరకూ ఏడుగురు...
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత నాదెండ్ల భాస్కరరావు బిజెపి తీర్థం పుచ్చుకుంటున్నారు. నేడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సమక్షంలో హైదరాబాదులో నాదెండ్ల కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ...
అమరావతి: తనకు నచ్చిన అఖిల భారత సర్వీసు అధికారులను ఆంధ్రప్రదేశ్కు రప్పించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రయత్నాలకు కేంద్రం మోకాలడ్డుతోంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు అధికారులు రాష్ట్రంలో...
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) న్యూ ఢిల్లీ – దేశంలో దేశభక్తిని పెంపొందించేందుకు మోదీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే నియమించిన కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం...
న్యూఢిల్లీ: కొద్ది గంటల్లో భారత ప్రధానిగా మోది రెండవ సారి ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంలో కేంద్ర మంత్రి వర్గంలో తీసుకోనున్న నేతలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్యాబినెట్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు...
వారు పది రోజుల్లో వివరణ ఇవ్వాలి – అమిత్షా వారు భగవంతుడి ప్రేమించే వారు కాదు – గాడ్సేని ప్రేమించేవారు – రాహుల్ డిల్లీ: బిజెపి నేతలు సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, అనంత్ కుమార్...
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై ఈ నెల ఆరవ తేదీ లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపి...
ఢిల్లీ: ఇటీవల క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంకా గాంధీ లిప్స్టిక్ గురించి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ప్రస్తావించడం కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంకా చతుర్వేదికి ఆగ్రహం తెప్పించింది. ఆలోచనలు మారితేనే దేశం మారుతుందనీ,...
రాజమండ్రి, ఫిబ్రవరి 20 : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా గురువారం ఉదయం రాజమండ్రికి విచ్చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఉభయ గోదావరి, రాజమహేంద్రవరం అర్బన్...
ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలంగా సద్దుమణిగిన టీడీపీ-బిజెపిల మాటల యుద్దం మళ్లీ రాజుకుంది. ఎపిలో బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా పర్యటన తో మళ్లీ ఈ రెండు పార్టీలు పరస్పరం మాటల తూటాలతో దాడి చేసుకుంటున్నాయి....
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జేడీయూ పార్టీలో చేరిక గురించి ఆ పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన విషయం బైటపెట్టారు. ప్రశాంత్ కిషోర్ను జేడీయూలోకి తీసుకోవాలంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు...