అమరావతి, ఫిబ్రవరి 9: అధికార పార్టీ కార్యకర్తల నిరసన హోరు మధ్య ప్రధాని నరేంద్ర మోది ఆదివారం రాష్టంలో అడుగుపెట్టనున్నారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం...
ఢిల్లీ, జనవరి 15: పశ్చిమ బెంగాల్లో రథయాత్రలు నిర్వహించాలనుకున్న బిజెపికి సుప్రీం కోర్టులో మొండిచేయి లభించింది. రధయాత్రలను నిర్వహించేందుకు అనుమతి నిరాకరించింది. బహిరంగ సభలను మాత్రమే నిర్వహించుకోవాలని, యాత్రలకు విధిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి...
రాజమండ్రి, జనవరి 7: రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ బిజెపికి గుడ్బై చెబుతున్నారని సమాచారం. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాను కలిసి అందజేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే...