విజయవాడ: నాలుగు లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడానికి.. జగన్ ప్రభుత్వం పది లక్షల మంది ఉద్యోగాలను తొలగిస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. తమ ఉద్యోగాల భద్రత కోసం ధర్నాచౌక్...
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకువెళతామని టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ హామీ ఇచ్చారు. మందడంలో నిరసన దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా...