(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి :మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని రైతులు నివహిస్తున్న ఉద్యమం 59వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను కొనసాగిస్తున్నారు. వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిలో విలీనం చేసే ప్రక్రియకు అదిలోనే హంసపాదు పడింది. రాజధాని ప్రాంతంలోని పెనుమాక, ఉండవల్లి, ప్రాతూరు, గుండెమెడ, వడ్డేశ్వరం, ఇప్పట్నం,...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి లోనే రాజధాని కొనసాగించాలి రైతులు రిలే దీక్షలు నిర్వహిస్తుండగా గురువారం ఓ వ్యక్తి దీక్షా శిబిరంపై మద్యం సీసా విసిరేయడంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది....
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 58వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు గ్రామాల్లో ధర్నాకు దిగారు. వెలగపూడిలో 58వ రోజు రిలే దీక్ష లు కొనసాగుతున్నాయి....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన నేత పవన్ కళ్యాణ్ దారి మారిపోయిందన్న వాదు క్రమంగా బలపడుతోంది. వైసిపితో లోపాయకారీ అవగాహన ఉన్న బిజెపి అమరావతి విషయంలో ఆయనను క్రియాశీలంగా లేకుండా చేసేందుకే అకస్మాత్తుగా...
గుంటూరు: దోచుకోవడం కోసమే రాజధాని మార్పు తప్ప మరో కారణం కనిపించడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధాని ప్రాంత రైతులు బుధవారం ఉదయం ఆయనతో సమావేశమై అమరావతి పోరుపై భవిష్యత్తు...
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 57వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 57వ రోజు రిలే దీక్షలు జరగనున్నాయి. వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం...
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 55వ రోజుకు చేరాయి. నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా కొనసాగిస్తున్నారు. వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్న రైతులు, మహిళలు నేడు...
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 54వ రోజుకి చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో నేడు బైక్ ర్యాలీ నిర్వహించాలని తొలుత భావించినా పోలీసులు అనుమతి నిరాకరించడంతో దీక్షా శిబిరాల్లోనే...
అమరావతి: రాజధానిపై స్పష్టత వచ్చే వరకు వంద రోజులైనా రైతులు ఉద్యమాన్ని ఆపేలా లేరని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని...
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళల ఆందోళనలు 51వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు, వెలగపూడిలో 51వ రోజు రిలే దీక్షలు ప్రారంభమైయ్యాయి. రాజధాని మిగతా గ్రామాల్లోనూ...
అమరావతి : రాజధాని ఎంపిక మాత్రమే రాష్ట్రం ఇష్టం కానీ..మార్చడం కాదని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇతర జెఏసి నేతలతో కలసి అమరావతి ప్రాంతంలో...
అమరావతి : అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అన్నారు. నేడు విజయవాడలోని గేట్వే హోటల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజధాని...
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 50వ రోజుకి చేరుకున్నాయి. నేడు రాజధాని గ్రామాల్లో టిడిపి అధినేత నారా చంద్రబాబు పర్యటించనున్నారు. రాజధాని రైతులు నేడు...
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతులు మంగళవారం సీఎం జగన్తో భేటీ అయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాలకు చెందిన పలువురు...
అమరావతి : దేశం లోని ఎ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని...
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, మహిళలు నిర్వహిస్తున్న అందోళనలు 49వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 49వ రోజు రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఉద్దండరాయునిపాలెం.ఎర్రబాలెం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఆచార్య నాగార్జున యూనివర్సీటీ యాజమాన్యం ఎట్టకేలకు నలుగురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసింది. హాస్టల్ నుండి విద్యార్థులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు నిర్వహిస్తున్న ఆందోళనలు 48వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 48వ రోజు రిలే...
అమరావతి: అమరావతి రాజధాని గ్రామాల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి పర్యటించనున్నారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగుతుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏ ఏ గ్రామాలు సందర్శించాలో నిర్ణయించవలసిందిగా...
చంద్రగిరి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆదివారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్...
అమరావతి: అమరావతిలో మూడు, నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నిర్మాణంలో ఉన్న భవనాలు అన్నీ పూర్తి అయ్యే పరిస్థితి ఉండగా అవన్నీ వదిలేసి వైజాగ్ లో మళ్ళీ కొత్త భవనాలు కట్టుకుంటామని...
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 46వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు చేస్తున్నారు. వెలగపూడిలో రైతులు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం తదితర...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రైతుల ఆందోళనకు తొలి సారిగా ఓ అధికార పార్టీ ప్రజా ప్రతినిధి సంఘీభావం తెలియజేశారు. మందడంలోని రైతుల దీక్షా శిబిరాన్ని శుక్రవారం నరసరావుపేట వైసిపి ఎంపి లావు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించేందుకు ఢిల్లీ స్థాయిలో ఆందోళనలకు రైతులు సిద్ధం కావాలని టిడిపి నేత మాజీ ఎంపి మాగంటి బాబు పిలుపునిచ్చారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు, మహిళలు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలు, కార్మికులకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు కూడా ముందుకు రావడం ముదావహం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. అమెరికాలోని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరుపై బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజధాని తరలింపు విశాఖపై ప్రేమతో కాదనీ, భూదందా కోసమే జగన్ ఆత్రమనీ కన్నా...
అమరావతి: రాజధాని తరలింపు ఆవేదనతో మహిళా రైతు మృతి చెందింది. మందడంలో భారతి (55) అనే మహిళా రైతు రాజధానిపై ఆవేదనతో తీవ్ర అస్వస్థతకు గురైంది. బుధవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని పోరులో మరో రైతు గుండె ఆగింది. మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన రంగిశెట్టి వెంకటేశ్వరరావు అనే రైతు గుండె పోటుతో మృతి చెందినట్లు కుటుంబ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు 42వ రోజుకు చేరాయి. తుళ్లూరు, ఎర్రబాలెం, వెలగపూడి, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు ఉధృతంగా నిర్వహిస్తున్నారు. ఆందోళనలు మరింత ఉధృతం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనసభ, శాసనమండలిలో ఇటీవల జరిగిన పరిణామాలపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నిన్న గవర్నర్తో భేటీ అయ్యారు. నేడు శాసనమండలి...
తిరుపతి: ఏపీ రాజధానిని విశాఖకు మార్చాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని తాను వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పల్లంరాజు అన్నారు. అయితే, పార్టీ అభిప్రాయం ఏమిటన్నది పీసీసీ అధ్యక్షుడు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజ్యాంగంలో రాజధాని అన్న మాట లేదని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇడుపులపాయ నుంచే పరిపాలన చేయొచ్చుకాదా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. శుక్రవారం...
అమరావతి:రాజధాని బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపించిన మీదట మండలి రద్దుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. గురువారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొందరు మంత్రులతో సమాలోచనలు ప్రారంభించడంతో మండలి రద్దుకు ఇక శాసనసభలో...
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ బీజేపీ పెద్దలను కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ రాజధానుల విషయంపై మొదట ఒకలా మాట్లాడిన పవన్ కల్యాణ్.....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 37వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, కృష్ణాయపాలెం రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోది...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: భూదందాల కోసమే వైసిపి మూడు రాజధానులను తెరపైకి తీసుకువచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ గురువారం బిజెపి జాతీయ అధ్యక్షుడు...
అమరావతి: మండలిలో బుధవారం జరిగిన పరిణామాలపై సీఎం జగన్ సీరియస్గా ఉన్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేసి అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి తాడేపల్లిలోని తన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల సమయంలో మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై విచారణ చేస్తున్నామనీ, పోలీసులపై చర్యకు కొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. రాజధాని గ్రామాల్లో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపేలా అన్ని పార్టీల ఎమ్మెల్సీలు సహకరించాలని అమరావతి జెఏసి నాయకుడు శివారెడ్డి విజ్ఞప్తి చేశారు. సిఆర్డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులపై శాసనమండలిలో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన బుధవారం నాటికి 36వ రోజుకు చేరింది. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో అమోదించిన నేపథ్యంలో...
అమరావతి: పోలీసుల లాఠీఛార్జిలో గాయపడిన రాజధాని రైతులను పరామర్శించేందుకు వెళ్లాలని భావించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం పోలీసులు నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ విషయమై న్యాయపరమైన...
గుంటూరు: శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులే తమపై దురుసుగా ప్రవర్తించారని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్టయిన ఎంపీ గల్లాకు మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పోలీసులకు రాజధాని గ్రామాల్లో రైతులు సహాయ నిరాకరణ చేయడం సరికాదని మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. రాజధాని కోసం 33000 ఎకరాలు ఇచ్చిన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తమ ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధి గురించి ఆలోచిస్తోంది, అమరావతి రైతులు ఎవరూ అధైర్యపడవద్దనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో హైపవర్...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజధాని వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా సమావేశంలో చిట్ చాట్ చేశారు. అందులో భాగంగా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: రాజధాని అమరావతి మార్చాలనుకుంటే వైసిపికి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలనీ, ఎన్నికల్లో వైసిపికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇస్తే రాజధాని విశాఖకు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 11న హైదరాబాద్ వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని ప్రాంత గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉండగా దీక్షా శిబిరాల నిర్వహణను పోలీసులు ఎలా అనుమతిస్తున్నారని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి...
(న్యూస్ అర్బిట్ డెస్క్) అమరావతి: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాతో భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను...