NewsOrbit

Tag : andhra farmers protest

టాప్ స్టోరీస్

‘రాజధాని రైతులకూ న్యాయం చేస్తాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని రైతుల విషయంలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామనీ, అందరికీ న్యాయం జరిగేలా చర్యలు ఉంటాయనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరో సారి పేర్కొన్నారు. విజయవాడ ఆర్‌టిసి బస్...
టాప్ స్టోరీస్

 కాకినాడ పోలీసులకు జనసేనాని హెచ్చరిక

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కాకినాడలో జనసైనికులపై జరిగిన ఘటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కాకినాడకే వచ్చి తేల్చుకుంటానంటూ ఆయన హెచ్చరిక జారీ చేశారు. కాకినాడలో జరిగిన సంఘటనకి పోలీసు...
టాప్ స్టోరీస్

ఎస్ వీ బి సి చైర్మన్ పదవికి పృథ్వి రాజీనామా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తిరుపతి: ఆడియో లీక్ దుమారం నేపథ్యంలో  శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌ చైర్మన్‌ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. సి ఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధాంతాన్ని గౌరవిస్తూ చైర్మన్‌ పదవికి రాజీనామ...
రాజ‌కీయాలు

నిన్న.. నేడు ఎంత తేడా!

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంతంలో జాతీయ మహిళా కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ పర్యటిస్తున్న నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసులు కనిపించకపోవడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆదివారం జాతీయ...
టాప్ స్టోరీస్

తుళ్లూరులో ముగిసిన జాతీయ మహిళా కమిషన్ విచారణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరు గ్రామంలో జాతీయ మహిళా కమిషన్‌ ప్రతినిధులు ఆదివారం విచారణ జరిపారు. రాజధాని ఉద్యమంలో మహిళలపై పోలీసుల దాడి ఘటనకు సంబంధించి క్షేత్ర స్థాయి...
టాప్ స్టోరీస్

పోలీసులపై చంద్రబాబు ఫైర్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరు పట్ల టిడిపి అధినేత చంద్రబాబు మరో సారి ఫైర్ అయ్యారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి చంద్రబాబు నరసరావుపేట వర్యటనకు బయలుదేరగా పోలీసులు...
టాప్ స్టోరీస్

వెనక్కి తగ్గని రైతులు.. రాజధానిలో పోలీసుల ఆంక్షలు

Mahesh
అమరావతి: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలోని గ్రామాల్లో రైతుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పోలీసుల ఆంక్షల మధ్యే రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. రైతులు ఆందోళన చేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. సెక్షన్ 144, పోలీస్...
టాప్ స్టోరీస్

అమరావతికి చేరుకున్న జాతీయ మహిళా కమిషన్ బృందం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతి ఆందోళన నేపథ్యంలో మహిళపై పోలీసుల దాడి తదితర అంశాలను విచారించేందుకు ఆదివారం జాతీయ మహిళా కమిషన్‌ బృందం గుంటూరుకు చేరుకొంది. ఈ బృందాన్ని గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా...
టాప్ స్టోరీస్

‘ఇది ఉద్యమించాల్సిన సమయం’

Mahesh
అమరావతి: ఆరు నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఆడపడుచుల‌ విశ్వాసం కోల్పోయిందని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి‌ భవిష్యత్తులో మనుగడ లేదని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధానిపై రైతులు...
టాప్ స్టోరీస్

టాలివుడ్ నటులకు అమరావతి సెగ

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి రాజధాని అమరావతి అంశంపై 24 రోజులుగా పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన నిర్వహిస్తున్నా తెలుగు సినీ పరిశ్రమ నుండి ఎవరూ ముందుకు రాకపోవడంతో జై ఆంధ్రప్రదేశ్...
న్యూస్

అమరావతికై ఐక్య ఉద్యమాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కడప: అమరావతినే రాజధానిగా ప్రకటించే వరకూ అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించాలని కడప జిల్లా అఖిలపక్ష నేతలు తీర్మానించారు. కడప జిల్లా రాజంపేటలో అఖిలపక్ష నేతల...
రాజ‌కీయాలు

‘ఉత్తరాంధ్ర తఢాకా చూపిస్తాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీకాకుళం: విశాఖ రాజధాని ప్రతిపాదనను వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్ర ఉద్యమం అంటే ఏంటో చూపిస్తామని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానులపై సిఎం...
టాప్ స్టోరీస్

హైపవర్ కమిటీ రెండో భేటిలో కీలక ప్రతిపాదనలు

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ శుక్రవారం విజయవాడలో రెండోసారి సమావేశం కాబోతోంది. అమరావతి నుంచి విశాఖకు తరలివచ్చే ఉద్యోగుల ముందు హైపవర్ కమిటీ కీలక ప్రతిపాదనలు చేయనుంది....
టాప్ స్టోరీస్

సచివాలయానికి సీఎం జగన్.. భద్రత కట్టుదిట్టం

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన కొనసాగుతున్న వేళ.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం సచివాలయంకు రానున్నారు. దీంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సచివాలయంలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్...
టాప్ స్టోరీస్

రైతుల మహాధర్నాకు పోలీసు అడ్డంకులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 21వ రోజుకు చేరాయి. మందడంలో మహాధర్నాకు పోలీసులు అడ్డుకున్నారు. సిఎం సచివాలయానికి వస్తున్నారంటూ గ్రామంలో పోలీసులు...
టాప్ స్టోరీస్

హైవేల దిగ్బంధం..టిడిపి నేతల హౌస్ అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్ అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలకు పొలిటికల్ జెఎసి చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల భారీ ప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన సోమవారం 20వ రోజుకు చేరింది. తుళ్ళూరు నుండి పదివేల మంది రైతులు, మహిళలు, యువకులతో మందడం...
రాజ‌కీయాలు

రాజధానిపై పెద్దలు మాట వినండి

Mahesh
అమరావతి: అమరావతిని తరలించాలన్న దురాలోచన మానుకోవాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటనపై వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘‘ ముఖ్యమంత్రి గారు.....
టాప్ స్టోరీస్

ఆగని ‘రాజధాని’ పోరాటం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేటితో రైతుల నిరసన 16వ రోజుకు చేరింది. గురువారం మందడం, తుళ్లూరుల్లో రైతులు మహాధర్నాలు చేస్తున్నారు. వెలగపూడి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో...
టాప్ స్టోరీస్

‘పవన్‌పై కేసు నమోదు వదంతులు నమ్మెద్దు’

sharma somaraju
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేయనున్నారంటూ వస్తున్న వార్తలను గుంటూరు రూరల్ ఎస్‌పి ఖండించారు. రాజధాని పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, సెక్షన్ 144, 30 యాక్ట్‌ని...
రాజ‌కీయాలు

‘టిడిపివి కుట్ర రాజకీయాలు’

sharma somaraju
అమరావతి: అమరావతిలో బినామీ పేర్లతో కొనుగోలు చేసిన భూములకు విలువ పడిపోతుందన్న భయంతో టిడిపి కుట్ర రాజకీయాలు చేస్తోందని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి...
టాప్ స్టోరీస్

‘అమరావతిని అంగుళం కదిలించినా బీజేపీ ఊరుకోదు’

Mahesh
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని అంగుళం కదిలించినా బిజెపి చూస్తూ ఊరుకోదని ఆపార్టీ ఎంపీ సుజనా చౌదరి హెచ్చరించారు. రాజధానిలో తనకు సెంటు భూమి వుంటే చూపించాలని రెండు నెలల...
టాప్ స్టోరీస్

అమరావతిలో అభివృద్ధి కనిపించట్లేదా?

Mahesh
అమరావతి: రాజధాని అనేది కొంతమంది కోసం కాదని, రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందిదని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉండే రైతులంతా ముందుకు రావాలని, రాజధాని కోసం...
టాప్ స్టోరీస్

రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయరు 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయరని నారా భువనేశ్వరి అన్నారు. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఎర్రబాలెం గ్రామంలో రైతుల దీక్షలో కూర్చుని...
రాజ‌కీయాలు

పవన్ టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్!

Mahesh
అమరావతి: టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అయిన పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్ పెంచుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం అమరావతి రైతులను పరామర్శించడానికి రాజధానిలో పర్యటించిన...
టాప్ స్టోరీస్

కనిగిరి, పొన్నూరులో టిడిపి నేతల నిరసనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఆధ్వర్యంలో ప్రకాశం, గుంటూరు జిల్లాలోనూ ఆ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. జగన్ మూడు రాజధానుల ప్రకటన నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

‘జగన్ తాత దిగి వచ్చినా రాజధానిని తరలించలేరు’

Mahesh
అమరావతి: అమరావతి రాజధాని కోసం తాము చట్టపరంగా, న్యాయపరంగా అన్ని విధాలుగా పోరాడతామని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను మంత్రులు హేళన చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం...
రాజ‌కీయాలు

రైతులకు మద్దతుగా దీక్ష చేపట్టిన దేవినేని ఉమ

Mahesh
విజయవాడ: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దీక్ష చేపట్టారు. ‘సేవ్ ఏపీ.. సేవ్ అమరావతి’ పేరుతో గొల్లపూడిలో...
న్యూస్

ఖాకి నీడలో మందడం గ్రామం

Mahesh
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతుల చేస్తున్న ఆందోళనలు మంగళవారంతో 14వ రోజుకు చేరింది. మందడం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ సచివాలయానికి వస్తుండటంతో గ్రామంలో పోలీసులు...
టాప్ స్టోరీస్

రైతుల ఆందోళనకు బాబే కారణం: టీడీపీ ఎమ్మెల్యే

Mahesh
అమరావతి: రాజధాని రైతుల ఆందోళనకు చంద్రబాబే కారణమని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఆరోపించారు. తన నియోజకవర్గ అభివృద్ధి విషయమై మాట్లాడేందుకే సీఎం జగన్ ని కలిశానని చెప్పారు. సోమవారం సీఎం జగన్...
రాజ‌కీయాలు

జగన్‌కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి

Mahesh
విజయవాడ: సీఎం జగన్‌కు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ మున్సిపల్ మంత్రి బొత్స తన నత్తి...
టాప్ స్టోరీస్

అమరావతిలో పర్యటించనున్న పవన్

Mahesh
మంగళగిరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం అమరావతిలో పర్యటించనున్నారు. మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు పవన్‌ కల్యాణ్‌ సంఘీభావం తెలపనున్నారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి...
టాప్ స్టోరీస్

రైతుల పోరాటానికి టీడీపీ అండ!

Mahesh
అమరావతి: రాజధాని కోసం ఆందోళనలు చేసే వారిని దొంగలుగా చిత్రీకరించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకే రైతులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా...
టాప్ స్టోరీస్

అమరావతి రైతులకు బెయిల్

Mahesh
అమరావతి: రాజధాని రైతులపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై మంగళగిరి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై దాడి చేశారన్న అభియోగంతో రాజధాని ప్రాంతానికి చెందిన కొందరు రైతులు పోలీసులు అరెస్టు చేసిన సంగతి...
టాప్ స్టోరీస్

‘ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి మాతో పెట్టుకొవద్దు’

Mahesh
తుళ్లూరు: అమరావతిలో రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపిన ఏపీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం తుళ్లూరులో జరిగిన రైతుల ఆందోళన దీక్షకు...
రాజ‌కీయాలు

రాజధాని రైతులకు మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా?

Mahesh
అమరావతి: రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టి జైలులో పెట్టడంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్రంగా మండిపడ్డారు. సీఎం జగన్‌ని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘‘రాజధాని నిర్మాణం...
టాప్ స్టోరీస్

 రైతులను జైలుపాలు చేస్తారా?

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంత రైతులను అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసు చర్యలను తీవ్రంగా ఖండించారు. రైతుల అరెస్టుపై పార్టీ నేతలతో సోమవారం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి భూములను త్యాగం చేసిన రైతులపైనే కేసులు...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై పవన్ మాటేంటి ?

Mahesh
అమరావతి: జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, మూడు...
టాప్ స్టోరీస్

వెనక్కి తగ్గని రాజధాని రైతులు

Mahesh
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతుల చేస్తున్న ఆందోళనలు 13వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం మందడం, తుళ్లూరులో మహాధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా మందడం వద్ద ధర్నా...
రాజ‌కీయాలు

మొఘలాయిలు, తుగ్లక్ పాలన ఆదర్శమా!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయనగరం: మూడు రాజధానుల ప్రకటన చేసి ఈ ప్రభుత్వం రాష్ట్రానికి ఎటు తీసుకెళ్లాలనుకొంటోందని టిడిపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి అశోక్‌గజపతిరాజు ప్రశ్నించారు. రాజధానుల ప్రకటనపై ఆయన...
న్యూస్

రాజధాని గ్రామాల్లో రైతులు అరెస్టు

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతలు ఆందోళన చేస్తున్న వేళ.. అమరావతిలో రైతుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం అమరావతికి భూములిచ్చిన తుళ్లూరు మండలం వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, మందడం గ్రామాల్లో...
రాజ‌కీయాలు

‘రాజధానికి 1500 ఎకరాలు చాలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విశాఖపట్నం: రాజధానికి 1500 ఎకరాలు సరిపోతుందని సిపిఎం నేత బివి రాఘవులు అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనీ, అయితే అది చంద్రబాబు చెప్పిన విధంగా అవసరం లేదనీ పేర్కొన్నారు. ఆదివారం...
టాప్ స్టోరీస్

రైతుల ఆందోళనలో అపశృతి

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 12వ రోజుకు చేరాయి. ఆదివారం రైతుల ఆందోళనలో అపశృతి చోటు చేసుకుంది. మందడంలో రైతుల దీక్షా శిబిరం వద్ద పోలీసు...
రాజ‌కీయాలు

రాజధాని రైతులపై వివక్ష ఎందుకు ?

Mahesh
అమరావతి: రాజధాని రైతులు, ఉత్తరాంధ్రపై ప్రభుత్వానికి ఎందుకు కక్ష అని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేబినెట్‌లో రాజధానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా.. న్యాయనిపుణుల కమిటీతో సంప్రదింపులంటూ...
టాప్ స్టోరీస్

ఉపసంఘం నివేదికపై లోకేష్ ఓపెన్ ఛాలెంజ్

Mahesh
అమరావతి: వైసీపీ ఆరోపిస్తున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై న్యాయ విచారణకు తాము సిద్ధమని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ప్రకటించారు. రాష్ట్రంలో ఏడు నెలలుగా జగన్ తవ్వుతోంది అవినీతిని కాదు…వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని విమర్శించారు. వైసీపీ...
టాప్ స్టోరీస్

నేటి బంద్ వాయిదా.. కొనసాగుతున్న ఆందోళనలు

Mahesh
గుంటూరు: అమరావతి పరిరక్షణ కమిటీ, పొలిటికల్‌ జేఏసీ జిల్లా వ్యాప్తంగా శనివారం తలపెట్టిన జిల్లా బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ నుంచి రాజధాని అమరావతిపై స్పష్టమైన ప్రకటన వచ్చే...
టాప్ స్టోరీస్

రాజధానిపై మరో హైపవర్ కమిటీ!

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిపై మరో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన భేటీలో జీఎన్ రావు కమిటీ రిపోర్ట్‌పై చర్చించిన మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం...
టాప్ స్టోరీస్

అమరావతిని అమ్మేసేందుకు ప్రభుత్వం కుట్ర

Mahesh
అమరావతి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధానిగా అమరావతినే కొసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మౌన దీక్ష చేపట్టారు....
టాప్ స్టోరీస్

గొల్లపూడిలో రాజదాని సెగ:దేవినేని ఉమా అరెస్టు

sharma somaraju
అమరావతి: రాజధాని మార్చవద్దంటూ విజయవాడలోని గొల్లపూడి వద్ద పెద్ద సంఖ్యలో రైతులు దర్నాకు దిగారు. గొల్లపూడి నుంచి విజయవాడ దుర్గగుడి వరకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని...
టాప్ స్టోరీస్

పవన్ కళ్యాణ్ ఏమయినట్లు!?

sharma somaraju
అమరావతి: అమరావతి ప్రాంతంలోని రైతాంగం తొమ్మిది రోజులుగా తీవ్ర ఆందోళన చెందుతూ రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పక్కకు కన్నెత్తి చూడకపోవడం ఏమిటి? ఆయన ఎక్కడ ఉన్నారు?...