మండలిపై ఓటింగ్కు వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా!
అమరావతి: శాసనమండలి రద్దుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్కు 19 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సోమవారం ఉదయం సీఎం జగన్ అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యులందరూ మాట్లాడిన...