ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారులో దేవాలయాల కేంద్రంగా జరుగుతున్న వివాదంలో మరో ఊహించని అంశం తెరమీదకు వచ్చింది. ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయా లేదా కాకతాళీయంగా తెలియదు కానీ…లక్షలాది మంది భక్తుల మనోభావాలు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని నిర్మాణం కోసం గత టీడీపీ ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన వేల ఎకరాల్లో అవకతవకలు జరిగి ఉండొచ్చని జనసేన నేత, సినీ నటుడు నాగబాబు అభిప్రాయపడ్డారు. ఏపీకి మూడు...