NewsOrbit

Tag : Andhra Pradesh CM YS Jagan mohan reddy

సెటైర్ కార్నర్

టీటీడీ బోర్డులో 1116 మంది!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) బోర్డు సభ్యుల సంఖ్యను వెయ్యి నూటా పదహార్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీంతో ఇప్పటికే నామినేట్ చేసిన పాతికపై...
టాప్ స్టోరీస్

ఇద్దరిలో ఎవరి మాట నెగ్గుతుందో!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ సమావేశం కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కెసిఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 24న సమావేశం కానున్నారు....
టాప్ స్టోరీస్

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఎందుకు వద్దు?

Mahesh
గుంటూరు: టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ఇవాళ నరసరావుపేటలోని స్వర్గపురి శ్మశాన వాటికలో జరగనున్నాయి. అయితే కోడెలకు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన కుటుంబసభ్యులు నిరాకరించారు....