కేంద్రం కంటే ఏపి ఆర్ధిక పరిస్థితే మెరుగ్గా ఉందంటూ కేంద్రంపై కస్సుబుస్సులాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
ఏపి ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందనీ, మరో శ్రీలంక పరిస్థితికి చేరుకుంటుంది టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు...