NewsOrbit

Tag : Andhra pradesh government

న్యూస్

Banks: ఆపద వేళ.. ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకుల అండ!ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తామంటూ.. రారమ్మని ఆహ్వానం!

Yandamuri
Banks: వ్యాపార మెళకువలు తెలిసిన బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనను కూడా సొమ్ము చేసుకుంటున్నాయి.జగన్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా పోరు సలుపుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నెల జీతాలు...
న్యూస్

Andhra Pradesh: కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓవైపు ఫ్రీజింగ్ !మరోవైపు జగన్ ప్రభుత్వం ఫుల్ స్వింగ్!!ఆంధ్రప్రదేశ్ లో అసలేం జరుగుతోంది?

Yandamuri
Andhra Pradesh: జనగణన పూర్తయ్యేదాకా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఉన్న జిల్లాలు,పట్టణాలు గ్రామాల భౌగోళిక సరిహద్దులను మార్చకూడదంటూ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఆర్జీఐ)ఇచ్చిన ఫ్రీజింగ్ ఉత్తర్వులు అమల్లో ఉండగానే ఆంధ్రప్రదేశ్ లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో మరో సంక్షేమ పథకానికి మంగళం?ఎల్ఐసి బయటపెట్టిన నిప్పులాంటి నిజం!!

Yandamuri
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో మరో సంక్షేమ పథకం అటకెక్కే సూచనలు గోచరిస్తున్నాయి.ఎల్ఐసి పత్రికాముఖంగా విడుదల చేసిన ఒక ప్రకటన కారణంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2009 లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Adimulapu Suresh-10th Exams: మంత్రివర్యా..! ఇంత జరుగుతున్నా పది పరిక్షలా..?

Muraliak
Adimulapu Suresh-10th Exams: ఆదిమూలపు సురేశ్ Adimulapu Suresh-10th Exams: మళ్లీ ఓ ప్రకటనతో ముందుకొచ్చారు. ఇప్పటికే కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో పది పరిక్షలను రెండుసార్లు వాయిదా వేసింది ప్రభుత్వం. అయితే.. కరోనా...
న్యూస్

బ్రేకింగ్: ఏపీలో పెట్రోల్, డీజిల్ పై సెస్సు విధించిన ప్రభుత్వం

sowmya
ఏపీలో పన్ను పోటు పెరుగుతోంది. కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్ర సంక్షోభంలో పడ్డ విషయం తెల్సిందే. దాన్నుండి బయటపడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలపై పన్నుల...
Featured రాజ‌కీయాలు

చంద్రబాబుపై రోజాకు అంత కసి ఉందా…?

DEVELOPING STORY
చంద్రబాబు సినిమా చూపించారు. ఎవరిపైనైనా విమర్శలు చేయడంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా తీరే వేరు… చెప్పాలనుకున్నది నేరుగా చెప్పడం… ఎవరేమనుకున్నా… తన పని తాను చేసుకుపోవడంలో రోజాను మించిన వారే ఉండరు… ఎవరిని విమర్శించినా...
టాప్ స్టోరీస్ న్యూస్

ఆన్ లైన్ విద్యాబోధనలకు అనేక సవాళ్లు.. !!

sharma somaraju
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మరో ఏడాది వరకూ  విద్యార్థులు స్కూళ్లకు అటెండ్ అయి పాఠాలు నేర్చుకునే అవకాశం లేదు. ఎవరి ఇళ్లలో వారు ఉంటూ ఆన్ లైన్ పాఠాలే నేర్చుకోవాలి. కానీ ఆన్ లైన్...
న్యూస్

జగన్ అత్యంత సన్నిహిత మంత్రి… తెలీకుండా జగన్ కే డ్యామేజ్ చేస్తున్నాడు?

CMR
తాజాగా ఏపీ రాజకీయాల్లో ఒక మంత్రి గురించి గతకొన్ని రోజులుగా అటు పార్టీలోను, కేబినెట్ లోనూ, ఇటు జిల్లాలో కూడా విచిత్రమైన చర్చ నడుస్తోంది. వైసీపీలో కీల‌క నేత‌, పార్టీలో ఒక‌ర‌కంగా ఫైర్ బ్రాండ్‌...
న్యూస్

లీకులు – నెగెటివిటీ – కథనాలు: జగన్ కి తలనొప్పిగా మారిన సీరియస్ మ్యాటర్!

CMR
  అటు పార్టీ – ఇటు ప్రభుత్వం అంతా ప్రశాంతంగా సాగిపోతుందనుకుంటోన్న సమయంలో… గతకొన్ని రోజులుగా “ప్రభుత్వపై వ్యతిరేకత” అనే పదం అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ బలంగా వినిపిస్తోంది. ఈ కరోనా...
Featured బిగ్ స్టోరీ

ఆ ఐఏఎస్ కి ఏంటో అంత ప్రాధాన్యత…! భద్రం జగనూ…!

Srinivas Manem
నాటి ప్రధాన కార్యదర్శి ఎల్వీని తప్పించడంలో ఆయనే కీలకం…! నేటి అజయ్ కల్లంని తప్పించడంలో ఆయనే కీలకం…! సాటి ఐఏఎస్ లకు బదిలీ కావాలంటే ఆయనే కీలకం…! ఆ ఐఏఎస్ అంటే ఏంటి అంత...
న్యూస్

తిరగబడ్డ మహిళలు… అర్ధం చేసుకోవాల్సిన పాయింట్ ఇది!

CMR
గత ప్రభుత్వ హయాంలో ఏపీలో మద్యం ఏరులైపారింది.. వైన్ షాపులు – బెల్టు షాపులు ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. ఈ క్రమంలో నాడు మద్యానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు గొంతెత్తాయి.. మహిళలు రోడ్లపైకి వచ్చి తిరగబడ్డారు!...
న్యూస్

రెండు క్లారిటీలు: బీజేపీ – జనసేన వాయిస్ ని సరిగ్గా గమనించారా?

CMR
గతరెండు రోజుల క్రితం అమరావతిలో రైతుల దీక్షకు ద్విశత దినోత్సవ కార్యక్రమం జరిగింది. సుమారు 200 దేశాల్లో ఈ కార్యక్రమం జరిగిందని.. అన్ని దేశాల్లోనూ ఉన్న టీడీపీ కార్యకర్తలు, గుంటూరు – కృష్ణా జిల్లాలకు...
న్యూస్

డీజీపీ సవాంగ్ ద్వారా ఏపీ ప్రజలందరికీ పెద్ద హింట్ ఇచ్చిన జగన్ ?

Srikanth A
ఏపీలో అమ‌రావ‌తి రాజ‌ధాని ఉద్య‌మం వ‌డి వ‌డిగా ఏకంగా 200 రోజులు పూర్తి చేసుకోగా.. ఆ ఉద్య‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ య‌త్నిస్తోంది. అందులో భాగంగానే రాజ‌ధాని విష‌యంలో బీజేపీని ఇరుకున పెట్టాల‌ని...
న్యూస్

ఆ విషయంలో బాబు – పవన్ ఇద్దరిదీ ఒకటేమాట!

CMR
సాధారణంగా కరోనాని ప్రపంచం మొత్తం ఒక సమస్యగా చూస్తుంటే… ఏపీలో మాత్రం అది ఒక రాజకీయ అస్త్రంగా మారిపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రపంచం మొత్తానికి అదొక సమస్య.. కాని మాకు అది ఒక రాజకీయ...
న్యూస్

సీబీఐ ఎంట్రీతో బాబులో కొత్త గుబులు… ఆ పాయింట్ పట్టుకుంటే కష్టమే మరి!

CMR
చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, కిస్మస్ కానుక, ఏపీ ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు విషయంలో భారీ కుంభకోణం జరిగిందని నిర్ధారించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం మొత్తం కేసును సీబీఐకీ అప్పగించాలని నిర్ణయం...
న్యూస్

ఉత్తుత్తినే సీబీఐ ఎంక్వైరీ అనలేదు… జగన్ అండ్ బ్యాచ్ చేతిలో స్ట్రాంగ్ ప్రూఫ్ ఉంది!

CMR
చంద్రబాబుపై సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించింది జగన్ సర్కార్. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు కనుగోలుల్లో అక్రమాలు జరిగాయని కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ...
టాప్ స్టోరీస్

మాజీ ఎంపి ‘జెసి’కి మరో షాక్

sharma somaraju
అమరావతి: టిడిపి నేత, మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డికి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. జెసికి చెందిన త్రిషూల్ సిమెంట్ కంపెనీకి గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన లీజులను రద్దు చేసింది....
న్యూస్

విశాఖ మెట్రో ఫైనాన్షియల్ బిడ్ రద్దు

Mahesh
అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మెట్రో ఫైనాన్షియల్ బిడ్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత టెండర్లని రద్దు చేసి, కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. నూతన...
టాప్ స్టోరీస్

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందే: వెంకయ్య

Mahesh
తాడేపల్లిగూడెం: అభివృద్ధి వికేంద్రీకరణపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని నిట్ స్నాతకోత్సవంలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల నుంచి గ్రామస్థాయి...
న్యూస్

ఏపీ ప్రభుత్వంపై క్యాట్ సీరియస్

Mahesh
అమరావతి: ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిశోర్ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై క్యాట్ సీరియస్ అయింది. పది రోజుల కిందట ఏపీఈడీబీ సీఈవో కృష్ణకుమార్ ను వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ...
టాప్ స్టోరీస్

ఎపిలో కొత్త బార్లకు లాటరీపై హైకోర్టు స్టే!

Mahesh
అమరావతి: ఏపీలో  బార్లకు సంబంధించి కొత్త మద్యం పాలసీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త బార్లకు లాటరీ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మద్యం పాలసీపై బార్ యజమానులు దాఖలు చేసిన పిటిషన్...
టాప్ స్టోరీస్

అమరావతిలో మిన్నంటిన రైతుల ఆందోళనలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతిలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. మూడు రాజధానుల ప్రకటనపై ఆందోళన చేస్తున్న రైతులు.. జీఎన్‌రావు కమిటీ రిపోర్ట్‌పై ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. అమరావతి వ్యాప్తంగా నిరసలను దిగారు. శనివారం ఉదయం...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధానిపై నేడే తుది నివేదిక ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే నిపుణుల కమిటీ నివేదిక సిద్ధమైంది. ఏపీ రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏయస్ అధికారి జీఎన్ రావు కమిటీ తన నివేదికను...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు బిల్లు సిద్ధం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం… దానికి చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై ప్రత్యేక బిల్లును రూపకల్పన చేసిన సర్కారు… సోమవారం లేదా మంగళవారం...
టాప్ స్టోరీస్

జగన్ అవినీతిపైనా అధ్యయనం చేయాలట!

Mahesh
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపైనా అధ్యయనం చేయాలని కోరుతూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఐఐఎం అహ్మదాబాద్ కు బహిరంగ లేఖ రాశారు. జగన్ పై 31 క్రిమినల్...
టాప్ స్టోరీస్

కలామ్ పేరుతోనే ప్రతిభా పురస్కార్ అవార్డులు

sharma somaraju
  అమరావతి: డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్ అవార్డు పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారాల కింద మార్పు చేయడంపై వివిధ వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ...