మండలిలో లైవ్ ప్రసారాల పై విపక్షాల పట్టు!
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలిలో ప్రత్యక్ష ప్రసారాలు పునరుద్ధరించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. కౌన్సిల్ చైర్మన్, ప్రతిపక్ష నేత చాంబర్లలో ఎందుకు లైవ్ ప్రసారాలు రావడం లేదని టిడిపి సభ్యులు నిలదీశారు. టిడిపికి...