AP Cabinet Meet: ముఖ్యమంత్రి CM వైఎస్ జగన్మోహన రెడ్డి YS Jagan mohan reddy అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ జరగనున్నది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో మంత్రిమండలి సమావేశం ఉదయం...
Corona Death: ఓక పర్యయం ప్రపంచ దేశాలన్నింటినీ చుట్టేసిన కరోనా మహామ్మారి మళ్లీ కొత్త రూపు సంతరించుకుని దేశంలో కల్లోలాన్ని సృష్టిస్తుంది. ఈ కరోనా బారిన పడి వేలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు,. కళ్ల...
sangam Dairy Case: సంగం డెయిరీ లో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై టీడీపీ సీనియర్ నేత దూల్లిపాళ్ల నరేంద్ర ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కస్టడీయల్ విచారణకు...
Sajjala Ramakrishna Reddy: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అదే స్థాయిలో ఏపిలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లాంటి కఠిన...
CM YS Jagan: ఇది నిజంగా కరోనాతో బాధపడే జర్నలిస్ట్ లకు గుడ్ న్యూస్ యే,. కానీ ఇది ఎంత వరకు ఉపయోగపడుతుందో చెప్పలేని పరిస్థితి. జగన్మోహనరెడ్డి సర్కార్ వచ్చిన తరువాత కొత్త అక్రిడిటేషన్లు...
brutal murders: ఏపిలోని విజయవాడ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను, ఇద్దరు పిల్లలను అతి దారుణంగా హత్య చేసి పరారు అయినట్లు తెలుస్తోంది. విజయవాడ వాంబే కాలనీలో నివాసం...
Ap Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ మరో సారి వాయిదా పడింది. రేపు ఉదయం సచివాలయంలో 11గంటలకు సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగాల్సి ఉండగా ఈ...
AP Inter Exams: ఏపిలో షెడ్యుల్ ప్రకారం మే 5వ తేదీ నుండి 23వ తేదీ వరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్లపై...
AP CM YS Jagan: రాష్ట్రంలో కోవిడ్ విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం షెడ్యుల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని...
AP Cabinet Meeting: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పరీక్షల నిర్వహణ, వ్యాక్సినేషన్, బాధితులకు అందుతున్న వైద్య సేవలు తదితర విషయాలపై ముఖ్యమంత్రి వైఎస్...
Ys Jagan: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత భయంకరంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ఎంట్రీ వచ్చిన తర్వాత తీసుకున్న జాగ్రత్తలు.. తర్వాత..దేశంలో ప్రజలు క్రమక్రమంగా పెద్దగా పట్టించుకోకపోవడంతో.. పాటు ప్రభుత్వాలు...
Corona Death: రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం వేలాది కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి. నిత్యం ప్రజలతో సంబంధాలు నెరిపే ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. కొందరు చికిత్స అనంతరం...
Corona Tragedy: ఏపిలోని విజయనగరం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది, కరోనా నేపథ్యంలో విశాఖ నుండి పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా అవుతుండగా విశాఖకు పక్కనే ఉన్న విజయనగరంలో ఆక్సిజన్...
AP CM YS Jagan: రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు కరోనా బాదితులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్, సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గడచిన 24...
AP CM YS Jagan: ఏపిలో గత కొద్ది రోజులుగా టీడీపీ నేతలపై కేసులు నమోదు, అరెస్టులు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరో పక్క రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎప్పుడు ఏ...
ఏపి Andhra Pradesh హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (cj)గా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి aroop kumar goswamy బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గోస్వామితో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ biswabhoosahan...
తెరపై ఇచ్చే ఒక స్టైల్ ఆ సినిమా టికెట్లు తెంచుతుంది. విలన్ కి ఇచ్చే ఒక వార్నింగ్ ఈలలు వేయిస్తుంది. ఒక స్టెప్ యువతని కేరింతలు కొట్టిస్తుంది. సినిమాల్లో వీటన్నిటిలో ఆరితేరిన పరిపూర్ణ హీరో...
జనసేనతో బీజేపీ ఎందుకు దోస్తీ కట్టింది..? సోము వీర్రాజుకి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎందుకు నియమించింది..?? సోము వీర్రాజు వెంటవెంటనే చిరంజీవిని, ముద్రగడని ఎందుకు కలిశారు..?? వంగవీటి టీడీపీలో ఎందుకు సైలెంట్ అయ్యారు..? గంటా...
బోడి గుండు కంటే బట్టతల నయం అనే విషయం ఓ జాతీయ పార్టీ బాగా ఎరిగినట్టుంది. ఆ బట్టతలపై కూడా విగ్ పెట్టేసుకుని…, మేకప్ వేసుకుని… ముఖం కవర్ చేసుకుని రాజకీయం మొదలెట్టే పనిలో...
ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న…! బీజేపీ – వైసీపీ మధ్య డీల్ ఏంటి..? సంబంధం ఏంటి..? మోడీని, బీజేపీని జగన్ విమర్శించరు.., జగన్ ని బీజేపీ నాయకులూ పెద్దగా విమర్శించరు. ఏదో వారానికో, పది...
అమరావతి : రాష్ట్రంలో ఒక వైవు కరోనా వైరస్ ప్రభావం, మరో వైపు అంతంత మాత్రంగా ఆర్ధిక పరిస్థితి ఉన్నా ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన నవరత్న హామీలన్నీ...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనలో ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టి అభివృద్ధి నిర్లక్ష్యం చేశారన్న మాట అందరి నుండి వినిపిస్తోంది. అయితే జగన్ ప్రభుత్వం ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్మినారాయణ, వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిల మధ్య ఆరోపణల యుద్ధం సద్దుమణిగినట్లు లేదు. కరోనా నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం కొనుగోలు చేసిన టెస్టింగ్ కిట్ల వ్యవహారంపై కన్నా...
రాజకీయాల్లో నేతలు ఎక్కువగా ప్రత్యర్థి పార్టీ నేతల నుండి, స్వపక్షంలోని ప్రత్యర్థుల నుండి ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటుంటారు. అయితే కురుపాం నియోజకవర్గంలో వింత పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపి డిప్యూటీ సీఎం...
రాష్ట్రంలో జరుగుతున్న పలు పరిణామాలపై అధికార పార్టీకి చెందిన పలువురు సీనియర్ శాసన సభ్యులే ఇటీవల కాలంలో బాహాటంగా విమర్శలు సంధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా అధికార పార్టీకి చెందిన పార్లమెంట్...
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితు లు హాట్ హాట్ గా ఉన్నాయి. అధికార వైసీపీ, జగన్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో పార్టీ క్యాడర్...
రాజకీయంగా మూడు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి క్షేత్ర స్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్నప్పటికీ నేడు ఆంద్రప్రదేశ్ లో ‘నేను ఉన్నాను’ అని చెప్పి భరోసా ఇచ్చే నాయకుడు లేకపోవడంతో క్యాడర్ నైరాశ్యంలో...
ఏపి శాసన సభ టీడీపీ ఉప నాయకుడు కింజరపు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏసీపీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి అచ్చెన్న అరెస్ట్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం...
(తెలుగు దేశం కార్యకర్తల సంక్షేమార్థం జారీ చేయబడినది. చదివి, అర్ధం చేసుకొనుడు) లోకేష్ కి బాధ్యతలు అప్పగించేద్దాం…! (వామ్మో…! ఆయన ఇంకా రాజకీయ ఓనమాలు దిద్దడంలోనే ఉన్నారు. ఒక రేవంత్, ఒక కెటిఆర్, ఒక...
ఏపీలో కార్పొ”రేట్” ఇంటర్ కళాశాలకు ఇక బ్రేకులు పడనున్నాయి. ఫీజులు, సౌకర్యాలు, అదనపు తరగతులు పేరిట లక్షలు దోచేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ తరహా కళాశాలక ఇక చెక్ పడనుంది. వీటిపై జగన్ మార్కు...
అమరావతి: అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం మండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావడంతో విజయవాడ బందరు రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సివిల్ కోర్టు, సబ్కలెక్టర్ కార్యాలయం దగ్గరకు...
విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి దమ్ముంటే అమరావతి, విశాఖపట్నంలో రెండు చోట్లా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు తన...
( న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: శాంతి భద్రతల పేరుతో శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను అణచివేయాలని చూస్తే మరింత రెచ్చిపోతామని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో వేదిక కళ్యాణ మండపంలో...
అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డిని పలువురు అమరావతి ప్రాంత రైతులు కలిసి విజ్ఞప్తి చేశారు. సికిందరాబాద్ పద్మారావు నగర్లో కిషన్...
విజయవాడ: ఏపీ సీఎం జగన్ తన పతనానికి తానే నాంది పలికాడని మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ విమర్శించారు. రాజధాని మార్చకుండా ఉంటే జగన్కు పాదాభివందనం చేస్తానన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన అంతా ఒకే...
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఆందోళన జరుగుతున్న వేళ.. శనివారం దొండపాడులో మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. గత 17 రోజులుగా ఆయన రాజధాని అమరావతికోసం జరుగుతున్న...
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టి ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆదివారం మందడం వద్ద రైతుల దీక్షలకు మద్దతుగా సచివాలయం ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. అయితే విద్యార్థులును పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వెళ్లే...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) మధ్యంతర నివేదికను శనివారం ప్రభుత్వానికి అందించింది.తుది నివేదికను త్వరలోనే సమర్పించే అవకాశం ఉంది. జీఎన్ రావు కమిటీ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం కేంద్రంలోని బీజేపీ నేతలకు ముందే సమాచారం ఇచ్చారా ? రాజధాని అంశంపై కేంద్ర...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కటకటాల పాలు అవ్వడం ఖాయం. ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట...
గుంటూరు: 12 ఏళ్ల క్రితం హత్యకు గురైన బీ.ఫార్మసీ విద్యార్థిని అయేషామీరా మృతదేహానికి శనివారం రీ పోస్టు మార్టం చేస్తున్నారు. తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో మత పెద్దలు, కుటుంబ సభ్యులు సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ కీలక నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గోకరాజు గంగరాజు...
అమరావతి: రాజధాని అమరావతి పర్యటన సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు కాన్వాయ్పై జరిగిన దాడి ఘటన దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని టిడిపి నేత కింజరపు అచ్చెన్నాయుడు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మొన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్పై జరిగిన దాడి పోలీసులను బోనులో నుంచోబెట్టింది. దానికి కారణం డిజిపి గౌతం సవాంగ్ స్పందించిన...
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తెలుగు భాషకు సంబంధించి మరో విధానపరమైన కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ వ్యవహారం మత రాజకీయంతో వివాదాస్పదంగా మారుతోంది. ఎల్వీని జగన్ ప్రభుత్వం బదిలీ చేసిన వెంటనే పూర్వ ప్రధాన...
అమరావతి: ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నెలరోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తనను తప్పించి.. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్గా నియమించడంతో ఎల్వీ...