NewsOrbit

Tag : andhra pradesh news

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Cabinet Meet: నేడు ఏపి కేబినెట్ భేటీ

sharma somaraju
AP Cabinet Meet: ముఖ్యమంత్రి CM వైఎస్ జగన్మోహన రెడ్డి YS Jagan mohan reddy అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ జరగనున్నది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో మంత్రిమండలి సమావేశం ఉదయం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Corona Death: కళ్లముందే నాన్న మరణం..! తల్లడిల్లిన యువతి..!!

sharma somaraju
Corona Death: ఓక పర్యయం ప్రపంచ దేశాలన్నింటినీ చుట్టేసిన కరోనా మహామ్మారి మళ్లీ కొత్త రూపు సంతరించుకుని దేశంలో కల్లోలాన్ని సృష్టిస్తుంది. ఈ కరోనా బారిన పడి వేలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు,. కళ్ల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

sangam Dairy Case: దూల్లిపాళ్ల నరేంద్ర ఏసీపీ కస్టడీ లో కొత్త ట్విస్ట్..!!

sharma somaraju
sangam Dairy Case: సంగం డెయిరీ లో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై టీడీపీ సీనియర్ నేత దూల్లిపాళ్ల నరేంద్ర ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కస్టడీయల్ విచారణకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Sajjala Ramakrishna Reddy: ఏపిలో లాక్ డౌన్ పై ప్రభుత్వ నిర్ణయం ఇది..!!

sharma somaraju
Sajjala Ramakrishna Reddy: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అదే స్థాయిలో ఏపిలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లాంటి కఠిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: జగన్ సర్కార్ జర్నలిస్ట్ లకు అందిస్తున్న గుడ్ న్యూస్ యే ఇది..! కానీ..

sharma somaraju
CM YS Jagan: ఇది నిజంగా కరోనాతో బాధపడే జర్నలిస్ట్ లకు గుడ్ న్యూస్ యే,. కానీ ఇది ఎంత వరకు ఉపయోగపడుతుందో చెప్పలేని పరిస్థితి. జగన్మోహనరెడ్డి సర్కార్ వచ్చిన తరువాత  కొత్త అక్రిడిటేషన్లు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

brutal murders: ప్లాష్ న్యూస్ ….విజయవాడలో దారుణ ఘటన..రక్తపు మడుగులో మహిళ, ఇద్దరు చిన్నారులు

sharma somaraju
brutal murders: ఏపిలోని విజయవాడ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను, ఇద్దరు పిల్లలను అతి దారుణంగా హత్య చేసి పరారు అయినట్లు తెలుస్తోంది. విజయవాడ వాంబే కాలనీలో నివాసం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ap Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ మరోసారి వాయిదా..! మళ్ళీ ఎప్పుడంటే..?

sharma somaraju
Ap Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ మరో సారి వాయిదా పడింది. రేపు ఉదయం సచివాలయంలో 11గంటలకు సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగాల్సి ఉండగా ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

AP Inter Exams: ఇంటర్మీడియట్ పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏమన్నారంటే..?.

sharma somaraju
AP Inter Exams: ఏపిలో షెడ్యుల్ ప్రకారం మే 5వ తేదీ నుండి 23వ తేదీ వరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్లపై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: టెన్త్, ఇంటర్ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్

sharma somaraju
AP CM YS Jagan: రాష్ట్రంలో కోవిడ్ విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం షెడ్యుల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Cabinet Meeting: రేపు ఏపి కేబినెట్ భేటీ…!చర్చించే అంశాలు ఇవే..?

sharma somaraju
AP Cabinet Meeting: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పరీక్షల నిర్వహణ, వ్యాక్సినేషన్, బాధితులకు అందుతున్న వైద్య సేవలు తదితర విషయాలపై ముఖ్యమంత్రి వైఎస్...
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: దేశంలో ఇతర రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా జగన్ సరికొత్త ఆలోచన..??

sekhar
Ys Jagan: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత భయంకరంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ఎంట్రీ వచ్చిన తర్వాత తీసుకున్న జాగ్రత్తలు.. తర్వాత..దేశంలో ప్రజలు క్రమక్రమంగా పెద్దగా పట్టించుకోకపోవడంతో.. పాటు ప్రభుత్వాలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Corona Death: కరోనాతో విశాఖలో కార్పోరేటర్ మృతి

sharma somaraju
Corona Death: రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం వేలాది కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి. నిత్యం ప్రజలతో సంబంధాలు నెరిపే ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. కొందరు చికిత్స అనంతరం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Corona Tragedy: ఏపిలో దారుణం ..ఆక్సిజన్ అందక అసుపత్రిలో కోవిడ్ పేషంట్స్ మృతి..?

sharma somaraju
Corona Tragedy: ఏపిలోని విజయనగరం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది, కరోనా నేపథ్యంలో విశాఖ నుండి పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా అవుతుండగా విశాఖకు పక్కనే ఉన్న విజయనగరంలో ఆక్సిజన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: కరోనా నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం

sharma somaraju
AP CM YS Jagan: రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు కరోనా బాదితులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్, సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గడచిన 24...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CM YS Jagan: జగన్ సర్కార్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన అచ్చెన్న

sharma somaraju
AP CM YS Jagan: ఏపిలో గత కొద్ది రోజులుగా టీడీపీ నేతలపై కేసులు నమోదు, అరెస్టులు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరో పక్క రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎప్పుడు ఏ...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి హైకోర్టు సిజేగా అరూప్ గోస్వామి ప్రమాణం

sharma somaraju
  ఏపి Andhra Pradesh  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (cj)గా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి aroop kumar goswamy  బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గోస్వామితో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ biswabhoosahan...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

తప్పులు మీద తప్పులు..! పవన్ కి పార్టీ నడపడం తెలిసేదెన్నడు..!?

Srinivas Manem
తెరపై ఇచ్చే ఒక స్టైల్ ఆ సినిమా టికెట్లు తెంచుతుంది. విలన్ కి ఇచ్చే ఒక వార్నింగ్ ఈలలు వేయిస్తుంది. ఒక స్టెప్ యువతని కేరింతలు కొట్టిస్తుంది. సినిమాల్లో వీటన్నిటిలో ఆరితేరిన పరిపూర్ణ హీరో...
Featured రాజ‌కీయాలు

ఆపరేషన్-2024.! ఏపీలో బీజేపీ “కాపు”రం..! వంగవీటి సహా కీలక నేతలు జంప్..!

Srinivas Manem
జనసేనతో బీజేపీ ఎందుకు దోస్తీ కట్టింది..? సోము వీర్రాజుకి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎందుకు నియమించింది..?? సోము వీర్రాజు వెంటవెంటనే చిరంజీవిని, ముద్రగడని ఎందుకు కలిశారు..?? వంగవీటి టీడీపీలో ఎందుకు సైలెంట్ అయ్యారు..? గంటా...
న్యూస్

రంగంలోకి మోడీ – అమిత్ షా…! ఏపీ బీజేపీలో కీలక నేతలపై వేటు…?

Srinivas Manem
బోడి గుండు కంటే బట్టతల నయం అనే విషయం ఓ జాతీయ పార్టీ బాగా ఎరిగినట్టుంది. ఆ బట్టతలపై కూడా విగ్ పెట్టేసుకుని…, మేకప్ వేసుకుని… ముఖం కవర్ చేసుకుని రాజకీయం మొదలెట్టే పనిలో...
Featured బిగ్ స్టోరీ

బీజేపీ లెక్కలు మారుతున్నాయా…? ఈ ప్లాన్లు అమలవుతాయా..?

Srinivas Manem
ప్లాన్ – 1 : ఈ ఏడాది చివరన బీహార్ లో ఎన్నికల నాటికి జేడీయుని కలుపుకోవాలి…! ప్లాన్ – 2 : వచ్చే ఏడాది ఏప్రిల్ లో తమిళనాడులో ఎన్నికల నాటికి అన్నా...
5th ఎస్టేట్ Featured

బీజేపీ – వైసీపీ డీల్ ఇదేనా…! రాజకీయ వర్గాల్లో సంచలనం…!

Srinivas Manem
ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న…! బీజేపీ – వైసీపీ మధ్య డీల్ ఏంటి..? సంబంధం ఏంటి..? మోడీని, బీజేపీని జగన్ విమర్శించరు.., జగన్ ని బీజేపీ నాయకులూ పెద్దగా విమర్శించరు. ఏదో వారానికో, పది...
న్యూస్

వైఎస్ఆర్ కాపు నేస్తం లబ్ది ఎందరికో తెలుసా..?

sharma somaraju
అమరావతి : రాష్ట్రంలో ఒక వైవు కరోనా వైరస్ ప్రభావం, మరో వైపు అంతంత మాత్రంగా ఆర్ధిక పరిస్థితి ఉన్నా ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన నవరత్న హామీలన్నీ...
రాజ‌కీయాలు

ఉత్తరాంధ్ర-రాయలసీమ రెండు చోట్ల ఒకే సారి సాధించనున్న జగన్?

sharma somaraju
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనలో ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టి అభివృద్ధి నిర్లక్ష్యం చేశారన్న మాట అందరి నుండి వినిపిస్తోంది. అయితే జగన్ ప్రభుత్వం ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు...
రాజ‌కీయాలు

విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయించే దాకా నిద్రపోయేలా లేరు !

sharma somaraju
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్మినారాయణ, వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిల మధ్య ఆరోపణల యుద్ధం సద్దుమణిగినట్లు లేదు. కరోనా నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం కొనుగోలు చేసిన టెస్టింగ్ కిట్ల వ్యవహారంపై కన్నా...
రాజ‌కీయాలు

పుష్ప శ్రీవాణి మీద పగబట్టింది ఎవరు??

sharma somaraju
రాజకీయాల్లో నేతలు ఎక్కువగా ప్రత్యర్థి పార్టీ నేతల నుండి, స్వపక్షంలోని ప్రత్యర్థుల నుండి ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటుంటారు. అయితే కురుపాం నియోజకవర్గంలో వింత పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపి డిప్యూటీ సీఎం...
రాజ‌కీయాలు

ఆఖరి గీత దాటేశాడు.. రఘురామ కృష్ణంరాజు సస్పెన్షన్ గ్యారెంటీ?

sharma somaraju
రాష్ట్రంలో జరుగుతున్న పలు పరిణామాలపై అధికార పార్టీకి చెందిన పలువురు సీనియర్ శాసన సభ్యులే ఇటీవల కాలంలో బాహాటంగా విమర్శలు సంధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా అధికార పార్టీకి చెందిన పార్లమెంట్...
రాజ‌కీయాలు

టిడిపికి కొత్త ఊపిరులు ఉదుతున్న నారా లోకేష్!

sharma somaraju
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితు లు హాట్ హాట్ గా ఉన్నాయి. అధికార వైసీపీ, జగన్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో పార్టీ క్యాడర్...
రాజ‌కీయాలు

అసలు ఊహించలేదు : కరెక్ట్ టైమ్ లో చంద్రబాబుకి హ్యాండ్ ఇచ్చారు వీళ్ళంతా..

sharma somaraju
రాజకీయంగా మూడు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి క్షేత్ర స్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్నప్పటికీ నేడు ఆంద్రప్రదేశ్ లో ‘నేను ఉన్నాను’ అని చెప్పి భరోసా ఇచ్చే నాయకుడు లేకపోవడంతో క్యాడర్ నైరాశ్యంలో...
రాజ‌కీయాలు

టీడీపీలో ఏమోగానీ -అచ్చెన్న అరెస్ట్ తో వైకాపాలో సెగ పుట్టింది!

sharma somaraju
ఏపి శాసన సభ టీడీపీ ఉప నాయకుడు కింజరపు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏసీపీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి అచ్చెన్న అరెస్ట్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం...
బిగ్ స్టోరీ

ఎవరు..? ఎప్పుడు..? ఎందుకు..?

Srinivas Manem
(తెలుగు దేశం కార్యకర్తల సంక్షేమార్థం జారీ చేయబడినది. చదివి, అర్ధం చేసుకొనుడు) లోకేష్ కి బాధ్యతలు అప్పగించేద్దాం…! (వామ్మో…! ఆయన ఇంకా రాజకీయ ఓనమాలు దిద్దడంలోనే ఉన్నారు. ఒక రేవంత్, ఒక కెటిఆర్, ఒక...
టాప్ స్టోరీస్

జూనియర్ కాలేజీల దోపిడీపై జగన్ మార్కు అదుపు…!

sharma somaraju
ఏపీలో కార్పొ”రేట్” ఇంటర్ కళాశాలకు ఇక బ్రేకులు పడనున్నాయి. ఫీజులు, సౌకర్యాలు, అదనపు తరగతులు పేరిట లక్షలు దోచేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ తరహా కళాశాలక ఇక చెక్ పడనుంది. వీటిపై జగన్ మార్కు...
టాప్ స్టోరీస్

‘రాజధాని తరలిస్తామని చెప్పలేదు’!

Mahesh
అమరావతి: అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం మండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్‌...
టాప్ స్టోరీస్

‘కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బిజెపి, జనసేన పొత్తులపై వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఈ సందర్భంగా తీవ్రంగా విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం...
టాప్ స్టోరీస్

మహిళల నిరసన:విజయవాడలో ఉద్రిక్తత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావడంతో  విజయవాడ బందరు రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.  సివిల్‌ కోర్టు, సబ్‌కలెక్టర్‌ కార్యాలయం దగ్గరకు...
రాజ‌కీయాలు

శుక్రవారం కబుర్లు ఎందుకు? : బుద్ధా

Mahesh
విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి దమ్ముంటే అమరావతి, విశాఖపట్నంలో రెండు చోట్లా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు తన...
టాప్ స్టోరీస్

‘ప్రజారాజధాని పోరాటం కొనసాగుతుంది’

sharma somaraju
( న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: శాంతి భద్రతల పేరుతో శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను అణచివేయాలని చూస్తే మరింత రెచ్చిపోతామని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో వేదిక కళ్యాణ మండపంలో...
టాప్ స్టోరీస్

కిషన్‌జీ న్యాయం చేయండి:అమరావతి రైతుల మొర

sharma somaraju
అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని పలువురు అమరావతి ప్రాంత రైతులు కలిసి విజ్ఞప్తి చేశారు. సికిందరాబాద్ పద్మారావు నగర్‌లో కిషన్...
రాజ‌కీయాలు

‘అలా చేస్తే జగన్‌కు పాదాభివందనం చేస్తా’

Mahesh
విజయవాడ: ఏపీ సీఎం జగన్ తన పతనానికి తానే నాంది పలికాడని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ విమర్శించారు. రాజధాని మార్చకుండా ఉంటే జగన్‌కు పాదాభివందనం చేస్తానన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన అంతా ఒకే...
న్యూస్

రాజధాని ప్రాంతంలో రైతు మృతి

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఆందోళన జరుగుతున్న వేళ.. శనివారం దొండపాడులో మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. గత 17 రోజులుగా ఆయన రాజధాని అమరావతికోసం జరుగుతున్న...
టాప్ స్టోరీస్

ఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్తత

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టి ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆదివారం మందడం వద్ద రైతుల దీక్షలకు మద్దతుగా సచివాలయం ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. అయితే విద్యార్థులును పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వెళ్లే...
టాప్ స్టోరీస్

రాజధానిపై ‘బోస్టన్’ మధ్యంతర నివేదిక!?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) మధ్యంతర నివేదికను శనివారం ప్రభుత్వానికి అందించింది.తుది నివేదికను త్వరలోనే సమర్పించే అవకాశం ఉంది. జీఎన్ రావు కమిటీ...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై బీజేపీకి సమాచారం ఉందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం కేంద్రంలోని బీజేపీ నేతలకు ముందే సమాచారం ఇచ్చారా ? రాజధాని అంశంపై కేంద్ర...
న్యూస్

అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారా..జాగ్రత్త

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కటకటాల పాలు అవ్వడం ఖాయం. ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట...
టాప్ స్టోరీస్

అయేషామీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం

Mahesh
గుంటూరు: 12 ఏళ్ల క్రితం హత్యకు గురైన బీ.ఫార్మసీ విద్యార్థిని అయేషామీరా మృతదేహానికి శనివారం రీ పోస్టు మార్టం చేస్తున్నారు. తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో మత పెద్దలు, కుటుంబ సభ్యులు సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు....
టాప్ స్టోరీస్

బీజేపీకి వైసీపీ రిటర్న్ గిఫ్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ కీలక నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గోకరాజు గంగరాజు...
టాప్ స్టోరీస్

‘చిత్తశుద్ధి లేకుండా ‘సిట్’ ఎందుకు!?’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి పర్యటన సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటన దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని టిడిపి నేత కింజరపు అచ్చెన్నాయుడు...
టాప్ స్టోరీస్

ఇక సిట్ ఎందుకు ఐజి గారూ!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మొన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్‌పై జరిగిన దాడి పోలీసులను బోనులో నుంచోబెట్టింది. దానికి కారణం డిజిపి గౌతం సవాంగ్ స్పందించిన...
సెటైర్ కార్నర్

అవర్ టెల్గు మదర్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తెలుగు భాషకు సంబంధించి మరో విధానపరమైన కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో...
టాప్ స్టోరీస్

సిఎస్ బదిలీకి మతం అంటుకుంది!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ వ్యవహారం మత రాజకీయంతో వివాదాస్పదంగా మారుతోంది. ఎల్వీని జగన్ ప్రభుత్వం బదిలీ చేసిన వెంటనే పూర్వ ప్రధాన...
టాప్ స్టోరీస్

సెలవుపై ఎల్వీ సుబ్రహ్మణ్యం?

Mahesh
అమరావతి: ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నెలరోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తనను తప్పించి.. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా నియమించడంతో ఎల్వీ...