AP Assembly: ఏపి శాసనసభ నుండి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పది మంది సభ్యులను సస్పెండ్ చేశారు. తొమ్మిదో రోజు...
ఏపి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుల నిరసనలు, సస్పెన్షన్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ఆరవ రోజైన ఆదివారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. వాయిదా...